జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
విత్తన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులు పండించిన సీడ్ విత్తనాలు పాస్ అయిన ఫెయిల్ అయినట్లు చూయిస్తూ రైతులను మోసం చేస్తున్న విషయాలను గత వారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు �
రాజోళి మండల ప్రజలు భయం నీడలో బతుకు తున్నారు. ఇథనాల్ చిచ్చు రాజుకోగా.. పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అని జంకుతున్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు 12 మంది రైతులను రిమాండ్కు తరలిం�
ఇథనాల్ కంపె నీ యాజమాన్యంతో కుమ్మక్కై రైతులపై దండయాత్ర చేయడంతోపాటు కేసులు పెట్టి రిమాండ్కు తరలించినా ఇథనాల్ కంపెనీ పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం కొనసాగించేందుకు 12 గ్రామాల రైతులు పక్కా ప్రణాళికతో ము�
Harish Rao | బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వ
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై (Ethanol Factory) స్థానిక రైతులు తిరగబడ్డారు.
గద్వాల పట్టణంలో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని హమాలీ కాలనీలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి మొసలి వచ్చింది. దానిని చూసి శునకాలు పెద్దపెట్టున మొరుగుతూ అనుసరిడంతో.. మేల్కొన్న స్థానికుల�
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కోదండపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో కోదండపురం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచ�
గద్వాల నుంచి హైదరాబాద్కు గులాబీ దండు కదిలింది. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు 50 మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన మా�
Gadwal | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Gadwal | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే వరిధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.