జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. జూరాల కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనులు ప్రారంభించి తమ పొలాల్లో నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
Gadwal : అధికలోడు కరెంటుతో ఇబ్బందులు పడుతున్న రైతులందరూ కొత్త ట్రాన్స్ఫార్మర్ల(Transformers) కోసం డీడీలు చెల్లించాలని.. అప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామని విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) పేర
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణ యం తీసుకోవాలని సుప్రీం కోర్టు.. స్పీకర్కు సూచించడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అసలు వారు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో తెలియని ఆయోమయ పరిస్థిత�
Niranjan Reddy | తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గురుకులాలను వెంటాడుతున్న సమస్యలు, విద్యార్థుల నిరసనలపై ఆయన తీవ్రంగా స్పందించ
Harish Rao | ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రావు ప�
Viral news | ఏదైనా ఆఫర్ ఉందంటే చాలు పనిగట్టుకుని అక్కడ వాలిపోయే వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే వ్యాపారులు రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
Gadwal | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.
BRSV | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ ధర్నా చేపట్టింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
మెడికల్ షాప్ లైసెన్స్ (Medical Shop) కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని మెడికల్ అసోసియోషన్ నిర్మొహమాటంగా చెప్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏ మూలాన అయినా సరే మెడికల్ షాపు పెట్టాలంటే వారికి కప్పం క�
‘తన కుమారుడు తేజేశ్వర్ను కోడలు ఐశ్వర్య మాయమాటలతో నమ్మించింది.. నిశ్చితార్థమైన తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకున్నాం. వివాహానికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.. విషయం తెలుసు
Jogulamba Gadwal | అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్ల�
ఏపీలోని కర్నూల్ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్కు చెందిన ప్రవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32) ను దారుణంగా హత్య చేశాడు.