జోగుళాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసలైన కాంగ్రెస్ నేతలకు మధ్య టికెట్ల యుద్ధం మొదలైంది. ఇక్కడ బీఫాంల విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు సరిత మధ్య లొల్లి నడుస్తున్నది. ఇటీవల స్పీకర్ క
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి రాజకీయంగా బరితెగించారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని స్పీకర్ తీర్పు చెప్పినా.. మరో వైపు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని అబద్ధాలు చెప్తూనే శుక్రవారం మున్సిపల్ ఎన్�
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. అనంతపురం గ్రామం నుంచి పూడూర్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు.
Alampur | గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించారు. రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని మారణాయుధాలతో బెదిరిం�
గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మొదటి భార్యను పోలీసులు �
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం వ�
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పల్లెజనం బీఆర్ఎస్కే జైకొట్టింది. నారాయణపేట మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో గత ఎన్నికల జోరు కొనసాగింది. అధికార పార్టీకి పల్లె జనం చుక్క
ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్
కేంద్ర జనన విభాగం తాజాగా విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) నివేదిక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికల జననాలు తగ్గుతున్నట్లు తేల్చింది. 2022-2023 సంబ ంధించి నివేదిక విడుదల చే యగా బాలికల నిష్పత్తి త గ్గుతున
రన్నింగ్లో ఉన్న బస్సు వెనుక టైర్ల వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం అయిజ నుంచి ఏపీలోని కర్నూల్కు వెళ్తున్న పల్లె వె�
గద్వాల జిల్లా మద్దూరు సమీపంలో ఆర్టీసీ బస్సుకు (RTC Bus) పెను ప్రమాదం తప్పింది. గద్వాల డిపోకు చెందిన బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్నది. ఈ క్రమంలో మద్దూరు స్టేజీ వద్ద వెనక టైర్లోని �