కేంద్ర జనన విభాగం తాజాగా విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) నివేదిక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికల జననాలు తగ్గుతున్నట్లు తేల్చింది. 2022-2023 సంబ ంధించి నివేదిక విడుదల చే యగా బాలికల నిష్పత్తి త గ్గుతున
రన్నింగ్లో ఉన్న బస్సు వెనుక టైర్ల వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం అయిజ నుంచి ఏపీలోని కర్నూల్కు వెళ్తున్న పల్లె వె�
గద్వాల జిల్లా మద్దూరు సమీపంలో ఆర్టీసీ బస్సుకు (RTC Bus) పెను ప్రమాదం తప్పింది. గద్వాల డిపోకు చెందిన బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్నది. ఈ క్రమంలో మద్దూరు స్టేజీ వద్ద వెనక టైర్లోని �
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో (BC Hostel) ఆహారం కలుషితమైంది (Food Poison). దీంతో 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి పోలీసు స్టేషన్ వెరీవరీ స్పెషల్. నేను మోనార్క్ని.. నన్నెవరూ ఏం చేయలేరు అన్నట్లు ఆ స్టేషన్ ఇన్చార్జి గారు ధీమాగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో ఆ స్టేషన
Gadwal MLA | గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు రోజురోజుకీ ఎక్కువైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చ
Gadwal | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు.. కారెక్కారు.
జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal) మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనే పోసింది భార్య. తీవ్రంగా గాయపడిన బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన గద్వాల గర్జన సభ సక్సెస్తో బీఆర్ఎస్లో జోష్ కనిపించింది. జిల్లా కేంద్రం ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైంది. సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప
KTR | ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారావని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? లేదా నీ సొంత అభివృద్ధి కోసమా అని ప్రశ్నించా
నడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ వేడిని రగిలిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరే
గద్వాల జిల్లా కేంద్రానికి శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంతో పోటీచేసి గెలిచాక పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల�