ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని కిందపడి ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు స్వల్పగాయాలకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పై మరో కేసు నమోదైం ది. మాసబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురాం పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని, చనిపోతానని బెదరించారన్న ఆరోపణలతో శనివ�
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడిని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్రావును అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
కత్తితో బెదిరించి ఓ ప్రేమజంట వద్ద దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఈ దోపిడీకి పాల్పడిన స్కూటీపై వచ్చి
ప్రమాదవశాత్తు ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్కు ఢీకొని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబ్ఉల్లా�
ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో వరుసకు బావను కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించాడు బావమరిది. ఈ కేసు ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్నకు పాల్పడిన మరో 10 మంది పర�
శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి ఎడ్లవానికుంట ఆక్రమణకు జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. 5.3 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో ఉన్న చెరువు స్థలాన్ని కొందరు పట్టేదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
ఐటీ కారిడార్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్గూడ శ్రీరాంనగర్కు చెందిన సులేమాన్.
గర్భిణి పింకీ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితులు మమత ఝా, వికాస్ కశ్యప్, అమర్కాంత్ ఝా, అనిల్ ఝాకు జీవిత ఖైద�
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురిపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖలో లోలోన ది లైవ్ స్టార్ కంపెనీ పేరిట సయ్యద్ మ�
నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు