తనపై అసత్య ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్న క్యూటీవీ, కాళోజీ టీవీ, జేఎస్ఆర్ టీవీ యూట్యూబ్ చానల్స్పై చర్యలు తీసుకోవాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు
శేరిలింగంపల్లిలో బీజేపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు ప్రధాన నాయకులు మధ్య కొనసాగుతున్న వర్గపోరు మరోమారు ఘర్షణకు దారితీసింది. మజీద్బండ గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నేత గజ్జ�
ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.