G Kishan Reddy: దేశంలోని అన్ని ప్రదేశాల్లో కావాల్సినంత విద్యుత్తు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషణ్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో బొగ్గు కొరత వల్ల, అవసరానికి తగినట్లు విద్యుత్తు �
Narendra Modi Cabinet | కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.
రాహు ల్ గాంధీ ముఠా తె లంగాణను దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులైనా అభివృద్ధి, సంక్షేమాన్�
Kishan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెద
G Kishan Reddy | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కనపెట్టి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీ�
పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోకుండా అవమానపరిచిన బీజేపీని ఆర్యవైశ్యులు విస్మరిస్తారని తెలంగాణ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష�
G Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డిని నియమించారు. ఆ పోస్టు నుంచి బండి సంజయ్ను తప్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ మార్చింది. ఏపీకి పురంధేశ్వరిని అధ్యక్షురా�
హైదరాబాద్కు రైళ్లలో వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల కోసం నగర శివారులోని చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ప్రకటించారు.
union minister g kishan reddy tests covid positive | కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే
రాజ్నాథ్ సింగ్| దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు.
న్యూఢిల్లీ : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన జీ కిషన్ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగ