Train Passengers | తుంగభద్ర ఎక్స్ ప్రెస్ను కాచిగూడ నుండి కాకుండా మేడ్చల్ నుండి ప్రారంభిస్తే బొల్లారం, మల్కాజిగిరి ప్రాంత వాసులకు ఉపయోగపడుతుందని సబర్బన్ ట్రైన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధు�
వచ్చే రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తం కావాలని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్రె
రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింద�
‘సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ’ అనే నినాదంతో ప్రజా సమస్యల పరిషారమే లక్ష్యంగా అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నా
పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ.. అత్యధిక ప్రదేశాలను శుభ్రం చేసినందుకుగాను సింగరేణి కాలరీస్కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ అధ్యయనాల కేంద్రం, మల్టీడిసిప్లినరీ రిసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
G Kishan Reddy: దేశంలోని అన్ని ప్రదేశాల్లో కావాల్సినంత విద్యుత్తు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషణ్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో బొగ్గు కొరత వల్ల, అవసరానికి తగినట్లు విద్యుత్తు �
Narendra Modi Cabinet | కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.
రాహు ల్ గాంధీ ముఠా తె లంగాణను దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులైనా అభివృద్ధి, సంక్షేమాన్�
Kishan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెద
G Kishan Reddy | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కనపెట్టి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది.