ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీ�
పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోకుండా అవమానపరిచిన బీజేపీని ఆర్యవైశ్యులు విస్మరిస్తారని తెలంగాణ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష�
G Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డిని నియమించారు. ఆ పోస్టు నుంచి బండి సంజయ్ను తప్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ మార్చింది. ఏపీకి పురంధేశ్వరిని అధ్యక్షురా�
హైదరాబాద్కు రైళ్లలో వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల కోసం నగర శివారులోని చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ప్రకటించారు.
union minister g kishan reddy tests covid positive | కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే
రాజ్నాథ్ సింగ్| దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు.
న్యూఢిల్లీ : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన జీ కిషన్ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగ
ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి శాంతిభద్రతల సంబంధిత సంఘటనల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో ఒక్క పౌరుడు కూడా చనిపోలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.