కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 3 ట్రిలియన్ డాలర్�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధికి సంబంధించిన అంశాలను కలగలిపి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా సమగ్ర ప్రణాళికతో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సినీ కార్మిక సంఘాలు మంగళవారం యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్�
Future City | రెండో దశ విస్తరణ పేరిట నగరంలో 162.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మిస్తామని, రూ.45 వేల కోట్ల ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరితే నిత్యం ఎంత మంది రాకపోకలు సాగిస్తున్నారంటూ కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందని సామెత. ఉన్న నగరాన్ని సరిగా నిర్వహించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ ‘ఫ్యూచర్ సిటీ’ అని తెగ ఊరిస్తున్నది. కాంగ్రెస్ ఊరిస్తే, ఉబ్బేస్తే ప్రజలు అధాటున అధికారం కట్ట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదు, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫ
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక
రంగారెడ్డిజిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని చెప్పారు.