Future City | ఫ్యూచర్సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1,800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ (తెలంగాణ పరిశ్ర�
‘ఫ్యూచర్ సిటీ తర్వాత.. ముందు మాకు మంచి రోడ్లు కల్పించండం’టూ చందానగర్ అపర్ణ హిల్ పార్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డెనియాల నివాసితులు శనివారం రోడ్డెకారు.
Future City | జీహెచ్ఎంసీ పునర్విభజనకు అనుకూలంగా ఇక్కడి 3 పోలీసు కమిషనరేట్లను నాలుగుగా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వులు జారీచేసింది. కమిషనరేట్లను హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజిగిరి, ఫ్యూచర�
IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించడంతో నలుగురు సీనియర్ ఐపీఎస్లకు స్థానం చలనం తప్పలేదు.
KCR | రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఐదారేండ్లు ఎంతో శ్రమకోర్చి తమ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయి లో
KCR | ప్రజలు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. తమ చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు.
KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఎండగట్టారు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ.. ఫ్యూచర్ సిటీ అంతా ఉత్తిదే అని కేసీఆర్ �
KCR vs Revanth Reddy | రెండు వ్యక్తిత్వాలు.. రెండు భిన్న ధ్రువాలు.. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు. మరొకరు ప్రజలను కష్టాలపాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజున
కలలు ఎన్నైనా కనొచ్చు, అద్భుతాలె న్నో ఊహించుకోవచ్చు.. గానీ మెలుకువ రాగానే వాస్తవం సాక్షాత్కరిస్తుంది, అన్నీ తొలగిపోతాయి. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు విజన్ పేరుతో వ్యవహరిస్తున్న తీరు కూడా కలల్లో విహరిస్తు�
గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ సర్కారు ‘గ్రాఫిక్ సినిమా’ను చూపించింది. చంద్రబాబు కలల నగరం అమరావతి గ్రాఫిక్స్ను తలదన్నేలా ఫ్యూచర్సిటీ మాయాదృశ్యాలను ఆవిష్కృతం చేసింది.
ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం స్థలం కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.
రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేద�