మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ, ఫ్యూచర్సిటీపై ఉన్న మోజు పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. శనివారం ఖమ్మం నగరంలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్�
Future City Victim | కోర్టు స్టే ఉన్నా కూడా అవేమీ లెక్కచేయకుండా అధికారులు తమ భూముల్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేస్తుండటం.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ సర్కార్ పేదల భూములు ఎలా లాక్కు�
Future City | దుక్కి దున్ని సాగు చేసి భూములను కోర్టు స్టే ఉన్నా పోలీసుల పహారాలో అధికారులు బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో లక్షలు పెట్టుబడి పెట్ట
State Bank of India | తమ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇతరులకు వేలం వేసి అమ్మడంపై కోర్టుకెక్కిన ఎస్బీఐతో పూర్తిస్థాయి లో రాష్ట్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్నది. రాయదుర్గంలో ఎస్బీఐకి చెందిన ఐదు ఎకరాల భూమిని తీసుకొన్న ప్ర
జిల్లాలో ప్రజా అవసరాలు, ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డుల నిర్మాణానికి ఇప్పటివరకు అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టా భూములపై గురిపెట్టింది. అయితే పరిహారం విషయం తేల్చకుండా�
Future City | రెండేండ్లు కావస్తున్నా పునాదుల్లోనే స్కిల్ వర్సిటీ‘భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేండ్లలో పూర్తి చేస్తం. ఇది నాలుగో నగరంగా మారుతుంది. అమెరికా, సింగపూర్తో పోటీ పడేలా చేస్తం’.. పదేపదే ము�
సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన
‘కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో ముందు నిలుపడంతో హైదరాబాద్ను విశ్వనగరంగా ఎదిగింది. కానీ రేవంత్ సర్కార్ అస్తవ్యస్త విధానాలతో విషనగరంగా దిగజారింది..’ అంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ విప్, ఎమ్మెల్యే కేపీ వివే
ఫ్యూచర్ సిటీని అమెరికా, సింగపూర్తో పోటీ పడేలా చేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాబోయే ఎనిమిదేండ్లలో ఫ్యూచర్ సిటీని సంపూర్ణంగా నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాపాడుకొనే బాధ్యత అక్కడి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేక�
నగరంలో నిత్యం వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం, రోజురోజుకు జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతున్నా.. మెట్రో విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన వ్యూహం
జిల్లాలో ప్రభుత్వం సేకరించే భూములకు సంబంధించి బాధిత రైతుల భవిష్యత్తుకు తగిన భరోసా ఇవ్వాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.