ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫ
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక
రంగారెడ్డిజిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని చెప్పారు.
ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊ
ఫ్యూచర్సిటీ భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం పరిశ్రమల శాఖపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు.
మా భూములు మాకు కావాలని, రైతులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, హైకోర్టు ఆర్డర్ను వెంటనే అమలు చేయాలని ఫార్మా బాధిత రైతులు నినదించారు. ఫార్మా బాధిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపో�
MLA Malreddy Rangareddy | ఫార్మాసిటీ భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీకి వ్యత�
ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ (Future City) పురోగతి అయోమయంలో పడింది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు కేవలం గ్రాఫిక్స్కే పరిమితమ�
తనను పదేండ్లు ఆశీర్వదిస్తే రాష్ర్టాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతానని, బెంగళూ రు, ముంబై, ఢిల్లీతో కాకుండా న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడేలా తెలం
ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే.. పచ్చని గిరిజన రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు.. తాజా గా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో ప�
ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డ�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిటీ(ఈ-సిటీ)ని ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.
నగర జనాభా కోటిన్నర దాటింది. ఇందుకు తగ్గట్టుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. పదేండ్లలో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాలతో పోటీపడే స్థాయికి తెచ్చింది.
ఫ్యూచర్సిటీని ఆపాలని.. తెలంగాణను కాపాడాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున�