కలలు ఎన్నైనా కనొచ్చు, అద్భుతాలె న్నో ఊహించుకోవచ్చు.. గానీ మెలుకువ రాగానే వాస్తవం సాక్షాత్కరిస్తుంది, అన్నీ తొలగిపోతాయి. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు విజన్ పేరుతో వ్యవహరిస్తున్న తీరు కూడా కలల్లో విహరిస్తు�
గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ సర్కారు ‘గ్రాఫిక్ సినిమా’ను చూపించింది. చంద్రబాబు కలల నగరం అమరావతి గ్రాఫిక్స్ను తలదన్నేలా ఫ్యూచర్సిటీ మాయాదృశ్యాలను ఆవిష్కృతం చేసింది.
ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం స్థలం కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.
రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేద�
అమెరికాలో ముంచిన కంపెనీ ఇక్కడేదో అభివృద్ధి చేస్తానన్నట్టుగా బయలు దేరింది. మోసం చేసినట్టు తెలిసినా ఆహ్వానించారా., మరేదైనా కొత్తతరహా మోసానికి తెరతీయాలని అవకాశం కల్పించే పథకం రచించారోగానీ ఫ్యూచర్ సిటీ స
నాడు దేశ భవిష్యత్తు కోసం కొత్త రా జ్యాంగం ద్వారా రోడ్మ్యాప్ వేస్తే నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం తాము గ్లోబల్ సమ్మిట్తో రోడ్మ్యాప్ వేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పదేండ్లలో దేశంలోనే అత
రాష్ట్ర ప్రభుత్వం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నవేళ అక్కడి ఫార్మాసిటీ రైతులు షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఫార్మా సిట
ఫ్యూచర్సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంటున్నారని, విద్య, వైద్యం, అభివృద్ధి.. ఇలా అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారును ప్రజలే భూస్థాపితం చేస్తా�
గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని భూ నిర్వాసితులు అధికారులకు అల్టిమేటం జారీచేశారు. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా �
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్