రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్యూచర్సిటీ కోసం ల్యాండ్పూలింగ్ విధానం ద్వారా భూసేకరణ చేపట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఈ మేరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ఫ్యూచర్ సిటీ కోసం వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే భూ బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన సుమారు పది మంది రైతులు పెట్రోల్ బాట
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీకోసం మరో 16 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతోపాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మ�
జిల్లాలో తెరపైకి రోజుకో కొత్త ప్రతిపాదన వస్తున్నది. కందుకూరు మండలంలోని పంజాగూడలో ఫ్యూచర్సిటీ కేంద్రంగా కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సర్కార్కు అధికారులు ప్రతిపాదనలు పం పారు. ఇప్పటికే జిల్లా�
ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి గ్రీన్ కారిడార్ మెట్రోను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టేలా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైలు సంస్థ ప్రణాళికలు సిద్
జిల్లాలో ఫోర్త్సిటీకి గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు విషయంలో అన్నదాతల ఆక్రందనను ఎవరూ పట్టించుకోవడం లేదు. భూములను పోలీస్ నిఘా మధ్య సేకరించిన అధికారులు ఆయా భూముల్లో ఉన్న పంటల నష్టాలను అంచనా వేసే విషయంల
Green field Route | జిల్లాలో ఫ్యూచర్సిటీ కోసం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డును శాటిలైట్ ఇమేజ్ ద్వారా అధికారులు తయారు చేశారు. పలుచోట్ల డ్రోన్ కెమెరాలను ఉపయోగించి హద్దులను సైతం నిర్ణయించారు. గ్రీన్ఫీ�
Revanth Reddy | రాజధానిలోని డీజిల్ ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలను ఔటర్ రింగ్రోడ్డు బయటకు పంపిస్తామని సీఎం రేవంత్రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన సీఐఐ జాతీయ కౌన్సిల్ల�
ఫార్మాసిటీని రద్దు చేసే దాకా తమ పోరాటం తగదని రైతులు కదం తొక్కారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ తీశారు.
50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రైజ
Future City | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నికంకుశంగా వ్యవహరిస్తున్నది. భూసేకరణ పేరుతో నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రైతుల భూములను లాక్కుంటున్నది.
ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి భూసేకరణ చేయాలి. ఏయే సర్వేనంబర్లలో ఏర్పాటు చేస్తున్నారో రికార్డులు రూపొందించాలి. కనీసం ముసాయిదా మాస్టర్ప్లాన్ అయినా తయారు చేయాలి.
Telangana | తమ భవిష్యత్తును కాలరాసి ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించే రోడ్డు మార్గానికి భూములు ఇచ్చేది లేదని రాచులూరు, బేగంపేట గ్రామాల రైతులు తెగేసి చెప్పారు.
‘ఫార్మాసిటీ వద్దు ఉయ్యాలో.. వ్యవసాయమే ముద్దు ఉయ్యాలో.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యా లో.. రైతులను ముంచింది ఉయ్యాలో’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బతుకమ్మ పాటలు మార్మోగాయి. ఫార్మాసిటీ వ్యతిరేక నినాదాలతో అక్�
Airport Metro | మెట్రో రైలు రెండో దశ డీపీఆర్కు తుది మెరుగులు దిద్దారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశ