తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి మజిలీ కోసం వైకుంఠధామాలను సకల సౌకర్యాలతో నిర్మించగా, ప్రస్తుత
చిమ్మ చీకట్లో అంత్యక్రియలు ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, నీటి సరఫరా లేక చెత్తా చెదారంతో దర్శనమిస్తున్�
ఓ నిరుపేద తండ్రి గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన కూతుర్లు తమ చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆర్థిక సాయం కోసం ధీనంగా వేడుకుంటు�
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ (Bazarhathnoor) మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయానికి (శివాలయం) చెందిన ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు మానవత్వన్ని చాటుకొని డబ్బు వాయిద్యా�
Air India plane crash | అంత్యక్రియల కోసం లండన్ వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది.
మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మృతి చెందాడని విలపిస్తూ తండ్రి అంత్యక్రియల అనంతరం శ్మశానంలో నుంచే ఒక యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది.
జగిత్యాల జైత్రయాత్ర నిర్మాతల్లో ఒకరైన పండుగ నారాయణ (75) కన్నుమూశారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు.
మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.
Operation Sindoor | భారత్ దాడి తర్వాత పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో హతమైన పలువురు ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహించారు. లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ప్రార్థనలకు నేత�
Omar Abdullah | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని ఆపేందుకు గుర్రం స్వారీ వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రయత్నించాడని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో అతడు కూ�