పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన చిల్కూరి రామచంద్రారెడ్డి (80) కన్నుమూశా రు. అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ
Ecuador | మరణించిందనుకొని ఓ వృద్ధురాలిని శవపేటిక(Coffin)లో శ్మశానవాటికకు తరలిస్తుండగా తట్టిన ఘటన ఇటీవల దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ (Ecuador) దేశంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయి
Tragedy | ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలకు( Funeral) వచ్చి ముగ్గురు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి (Electrocution)గురై అక్కడికక్కడే చనిపోయారు.
బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని ఆ దేశ ట్రెజరీ గురువారం ప్రకటించింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655 కోట్లు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చు�
వారిది నిరుపేద కుటుంబం. యాభై ఏండ్లు వచ్చినా ఎవరికీ పెండ్లికాని దైన్యం. అంతా మానసిక వ్యధతో కుమిలిపోయే స్థితి అంతలోనే అన్నకు అనారోగ్యం.. దవాఖానలో చనిపోయిన అన్న అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేన
అశ్రునయనాల మధ్య ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామంలో ముగిసాయి. గురువారం జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాసిన అనిల్ (29) భౌతికకాయం శనివారం ఉదయం ఆయన స్వగ్రామమైన
నగరం విస్తరిస్తున్న కొద్దీ దహన సంస్కారాలు చేసేందుకు స్థలం కొరత వేధిస్తున్నది. ఇక ఉపాధి, చదువులు, ఇతర అవసరాల కోసం వచ్చే కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే అంతిమ సంస్కారాల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున�
గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో ఆర్థిక పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. దీంతో రెండు నెలలుగా మనోవేదనకు గురైన ఆ ఇంటి యజమాని ఆదివారం మృతి చెందాడు.
పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థి ప్రీతి నాలుగు రోజ�
తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య అకాల మృతిపై ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అధికారికి కన్నీటి వీడ్కోలు పలికారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావును గొత్తి కోయలు దారుణంగా హత్య చేశారు.
ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నదని, హంతకులను వదిలే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హెచ్చరించారు.