బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా(80) మంగళవారం కన్నుమూశారు. ఛాతి ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు సహా గత అనేక సంవత్సరాలుగా ఆమె ఆరోగ్యపరమ�
మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి పాక హన్మంతు అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన పుల్లెంలలో ముగిశాయి. ఈనెల 25న ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంత
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 20: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ చీఫ్ హిడ్మా దంపతుల అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం నిర్వహించారు.
ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
ఊహించని మలుపులు ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. అలాగని బతుకును చీకటిగా మార్చుకోలేదు. సేవాపథంలో సాగుతూ తన జీవితానికి సార్థకత చేకూర్చుకున్నారు. తన మేనత్తలాగా ఎవరూ చివరి రోజుల్లో ఇబ్బందులు పడకూడద
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి మజిలీ కోసం వైకుంఠధామాలను సకల సౌకర్యాలతో నిర్మించగా, ప్రస్తుత
చిమ్మ చీకట్లో అంత్యక్రియలు ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, నీటి సరఫరా లేక చెత్తా చెదారంతో దర్శనమిస్తున్�
ఓ నిరుపేద తండ్రి గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన కూతుర్లు తమ చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆర్థిక సాయం కోసం ధీనంగా వేడుకుంటు�
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ (Bazarhathnoor) మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయానికి (శివాలయం) చెందిన ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు మానవత్వన్ని చాటుకొని డబ్బు వాయిద్యా�