న్యూఢిల్లీ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారని తెలుస్తున్నది.
ఈ కార్యక్రమానికి ఇండియాతో పాటు పలు దేశాలకు ఆహ్వానం అందినట్టు సమాచారం. ఖమేనీ అంత్యక్రియల్లో భాగంగా మొదట టెహ్రాన్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు.