కొన్ని గ్రామ పంచాయతీలకు నిధులు రాక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతుండగా.. మరికొన్ని జీపీలకు నిధులున్నా పనులు చేపట్టకపోవడంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సద్దుల బతుకమ్మ అంటే గ్రామాల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అందుకు తగినట్టుగానే స్థానిక పంచాయతీల్లో ఏర్పాట్లు చేస్తారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారింది. గడిచిన ఇరవై నెలలుగా �
మల్కాజిగిరిని ట్రాఫిక్ చక్రవ్యూహం నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మా�
జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేసి ప్రపంచ పటంలోనే రంగారెడ్డిజిల్లాకు గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
నిధుల కొరతతో ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఎలాంటి కోచింగ్లు ఇవ్వడం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చే�
సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిషారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జాంపేట్ రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించ
Labourers | ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన 346 కోట్ల రూపాయలను వెంటనే వాపస్ తీసుకోవాలని.. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలన్నారు కుమ్రంభీం ఆసిఫా�
గృహ నిర్మాణ హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన సుప్రీం కోర్టు ఒత్తిడిలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం పునరుద్ధరణ నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 735 పాఠశాలలు ఉండగా.. 41,752 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధులు విడుదల కావాల్సి ఉంది. చాక్ పీస్లు, డస్టర్లు, ప్రయోగశాలలు, తాగ�
కెనడా కేంద్రంగా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని మన దేశం ఇన్నాళ్లుగా వ్యక్తం చేసిన ఆందోళనను పెడచెవిన పెట్టిన ఆ దేశ ప్రభుత్వం తొలిసారిగా తమ దేశంలోని ఖలిస్థానీ అతివాద గ్రూప్లు �
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎవరో కట్టిన ఇంటికి సున్నం వేసి.. తామే కట్టించామని గొప్పలు చెప్పుకునే చందంగా మారింది. ఆంక్షలు, ఇనుప కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన రేవంత్రెడ్డి గత బీఆర
రాష్ట్రంలో ఉన్నత విద్యకు నిధుల కేటాయింపులో సర్కారు వివక్ష కనబరుస్తున్నది. చిన్న వర్సిటీలను చిన్నచూపు చూస్తున్నది. ఉస్మానియా, కాకతీయ తప్ప మిగతావి అన్నీ చిన్న వర్సిటీలే. వీటికి సొంతంగా సమకూరే ఆదాయం తక్కు�
RRR |. తాజాగా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా బాండ్లు జారీచేసి, భారీగా నిధులను సమీకరిస్తుంటే.. మన రాష్ట్రంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రి పుల్స్టార్) లాంటి ప్రతిష్ఠాత్మక ప్ర�