రాష్ట్రంలో గతుకుల రోడ్డు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోడ్లను అద్దాల్లా మెరిపించేందుకు కోట్లు కుమ్మరిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయ�
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,061.43 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,364 కోట్లతో పోలిస్తే ఈసారి ఈ రంగానికి నిధులు తగ్గించారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్లో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా క�
గ్రేటర్ పరిధిలోని పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 292 బస్తీ దవాఖానలను తీసుకొచ్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రాథమిక వైద్యంతో పాటు 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట జిల్లాకు పైసా నిధులు రాలేదు.. తట్టెడు మట్టితీసి అభివృద్ధి పనులు చేయలేదు. రెండేండ్ల పాలనలో తాము అద్భుతాలు చేశామని రేవంత్రెడ్డి సర్కారు విజయోత్సవాలు జరుపుకొంటుంది.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
మహారాష్ట్రలోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే పట్టణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థ�
Al Falah : అల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్కు విరాళాల రూపంలో 415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్రమ రీతిలో ఆ నిధులను
Jan Suraaj | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు 1.25
రోడ్డు గతుకులుగా, అధ్వానంగా మారిందని.. కొత్త రోడ్డు వేయాలని గత ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంతో తాండూరు పట్టణంలోని ఏడో వార్డు ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు.
నూతన విద్యావిధానం 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద మంజూరు చేస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని సమగ్రశిక్షా ప్రాజెక్టు డైరెక్టర్
కొన్ని గ్రామ పంచాయతీలకు నిధులు రాక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతుండగా.. మరికొన్ని జీపీలకు నిధులున్నా పనులు చేపట్టకపోవడంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సద్దుల బతుకమ్మ అంటే గ్రామాల్లో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అందుకు తగినట్టుగానే స్థానిక పంచాయతీల్లో ఏర్పాట్లు చేస్తారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారింది. గడిచిన ఇరవై నెలలుగా �
మల్కాజిగిరిని ట్రాఫిక్ చక్రవ్యూహం నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మా�