పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్�
ప్రముఖ చిప్ల తయారీ సంస్థ సైయెంట్ సెమికండక్టర్ మరోసారి నిధులను సమీకరించింది. ఎడల్వైస్ నుంచి 30 మిలియన్ డాలర్లు లేదా రూ.286 కోట్ల నిధులను సేకరించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మ
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు 16వ ఆర్థిక సంఘం నిధులను ప్రకటించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేండ్ల కాలానికి తెలంగాణకు రూ.21,517 కోట్లు కేటాయించింది.
యా దాద్రి భువనగిరి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల నిధులు స్వాహా అయ్యాయి. బ్యాంకర్లు, అధికారుల అలసత్వంతో ఆర్పీల ద్వారా ఇష్టారాజ్యంగా డబ్బులు డ్రా చేశారు. ఒక్క భువనగిరి మున్సిపాలిటీలోనే 38 నకిలీ సంఘాల పేరుతో
Man Plants 'Bomb' At Hospital | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ద�
ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మందికి పైగా రాజీనామాలకు సిద్ధమైనట్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ హెచ్చరించా�
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణంలో నిధులు గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ శాశ్వత భవన నిర్మాణం కోసం మేడిపల్లి ప్రాంతంలో 56 ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభు�
‘రాష్ర్టానికి కావాల్సిన నిధులు, రావాల్సిన అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం సీఎంగా నా బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కసారి కాదు వెయ్యి సార్లయినా ఢిల్లీకి వెళ్తా.
తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సకల జనుల సంక్షేమం స్వరాష్ట్రంలోనే సాధ్యమని నమ్మి బరిలోకి దిగి గిరిగీసి కొట్లాడినం. అందుకే స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రథమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్నివ�
నిధుల కోసం పంచాయతీ పాలకవర్గం ‘పల్లె ప్ర కృతి వనం, మెగా ప్రకృతి వనం’లోని చెట్లు నరికివేసి అమ్ముకోవడంపై ఆ ఊరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనిక�