ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు రుణాల ద్వారా చేయూతనందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పథకాల ద్వారా రూ.3 వేల 25 కోట్లు అందించాలని లక్ష్యంగా
“ఆయనో బా ధ్యత గల పంచాయతీ కార్యదర్శి. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాల్సిన ఆయనే నిబంధనలకు తూట్లు పొడిచారు. పంచాయతీ నిర్వహణ కోసం చేసిన ఖర్చుల పేరుతో సర్పంచ్ కు తెలియకుండానే నిబంధనలకు విరుద్ధంగ�
రాష్ట్రంలో రెండేండ్లు గా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ప్రభుత్వం ఉన్నా, లేనట్లుగా వ్యవహరిస్తోంది. కోదాడ- జడ్చర్ల హైవే విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు అంతులేని న
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 20
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల పక్షాన గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెం�
రాష్ట్రంలో గతుకుల రోడ్డు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోడ్లను అద్దాల్లా మెరిపించేందుకు కోట్లు కుమ్మరిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయ�
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,061.43 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,364 కోట్లతో పోలిస్తే ఈసారి ఈ రంగానికి నిధులు తగ్గించారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్లో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా క�
గ్రేటర్ పరిధిలోని పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 292 బస్తీ దవాఖానలను తీసుకొచ్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రాథమిక వైద్యంతో పాటు 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట జిల్లాకు పైసా నిధులు రాలేదు.. తట్టెడు మట్టితీసి అభివృద్ధి పనులు చేయలేదు. రెండేండ్ల పాలనలో తాము అద్భుతాలు చేశామని రేవంత్రెడ్డి సర్కారు విజయోత్సవాలు జరుపుకొంటుంది.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
మహారాష్ట్రలోని మాలెగావ్ నగర్ పంచాయత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే పట్టణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థ�
Al Falah : అల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్కు విరాళాల రూపంలో 415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్రమ రీతిలో ఆ నిధులను
Jan Suraaj | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు 1.25