విశ్వనగరాభివృద్ధిలో కీలకపాత్రను పోషించే హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. నగర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ప్రతిపాదించిన భా�
రాష్ట్రంలో యాసంగి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనున్నది. విడతల వారీగా పంపిణీలో భాగంగా తొలి విడతలో ఒక్క ఎకరా ఉన్న రైతులకే రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది.
మరోసారి భూముల వేలానికి కసరత్తు మొదలైంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు నిధుల సర్దుబాటుపై దృష్టిపెట్టిన సర్కార్... భూముల వేలానికి ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. వచ్చ�
ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు రుణాల ద్వారా చేయూతనందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పథకాల ద్వారా రూ.3 వేల 25 కోట్లు అందించాలని లక్ష్యంగా
“ఆయనో బా ధ్యత గల పంచాయతీ కార్యదర్శి. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాల్సిన ఆయనే నిబంధనలకు తూట్లు పొడిచారు. పంచాయతీ నిర్వహణ కోసం చేసిన ఖర్చుల పేరుతో సర్పంచ్ కు తెలియకుండానే నిబంధనలకు విరుద్ధంగ�
రాష్ట్రంలో రెండేండ్లు గా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ప్రభుత్వం ఉన్నా, లేనట్లుగా వ్యవహరిస్తోంది. కోదాడ- జడ్చర్ల హైవే విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు అంతులేని న
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 20
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల పక్షాన గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెం�
రాష్ట్రంలో గతుకుల రోడ్డు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. రోడ్లను అద్దాల్లా మెరిపించేందుకు కోట్లు కుమ్మరిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బూటకమని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయ�
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,061.43 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,364 కోట్లతో పోలిస్తే ఈసారి ఈ రంగానికి నిధులు తగ్గించారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్లో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా క�