రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి సాయంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. రెండు హాస్టళ్ల ప్రారంభానికి ఆహ్వానించడంతో సీఎం అదే నెలలో వారికి సమయం ఇచ్చార�
పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ �
ఎల్నినో నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి నిధులను డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌ�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన నీలి విప్లవంపై ప్రభుత్వం విధానాలు, నిర్ల క్ష్యం, నిధుల కొరత కారణంగా నీలినీడలు కమ్ముకున్నా యి. టెండర్ల ప్రక్రియ జాప్యం, సరైన సమయంలో చేపపిల్లలు పంపిణీ చేయకపోవడం �
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్�
ప్రముఖ చిప్ల తయారీ సంస్థ సైయెంట్ సెమికండక్టర్ మరోసారి నిధులను సమీకరించింది. ఎడల్వైస్ నుంచి 30 మిలియన్ డాలర్లు లేదా రూ.286 కోట్ల నిధులను సేకరించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మ
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు 16వ ఆర్థిక సంఘం నిధులను ప్రకటించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేండ్ల కాలానికి తెలంగాణకు రూ.21,517 కోట్లు కేటాయించింది.
యా దాద్రి భువనగిరి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల నిధులు స్వాహా అయ్యాయి. బ్యాంకర్లు, అధికారుల అలసత్వంతో ఆర్పీల ద్వారా ఇష్టారాజ్యంగా డబ్బులు డ్రా చేశారు. ఒక్క భువనగిరి మున్సిపాలిటీలోనే 38 నకిలీ సంఘాల పేరుతో
Man Plants 'Bomb' At Hospital | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ద�
ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మందికి పైగా రాజీనామాలకు సిద్ధమైనట్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ హెచ్చరించా�