Nitish Kumar | బీహార్ (Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక పథకాన్ని ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు (free electricity) బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
విత్తనం చుట్టూ మోహరించిన రుగ్మతలను దూరంగా తరిమేయడం వల్లనే తెలంగాణ పంటల మాగాణమయ్యింది. ఏ సావుకారి ఇంటి ముందు, ఏ అవసరానికి కూడా ఏ రైతు చెయ్యి చాపి నిలబడే దుస్థితి రాకూడదనే కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అన�
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాత ప్రభుత్వ విలువ అందరికీ తెలిసొస్తుందని అంటారు. ఏడాదిన్నర కొలువైన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు, ప్రజా ఆకాంక్షలకు తిలోదకాలిస్తుండటంతో దానిపై వ్యతిరేకత అంతకంతకూ పె�
రైతు కంటనీరు ప్రభుత్వానికి మంచిది కాదు. అబద్ధాలతో, ఆచరణసాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నరలో అన్ని వర్గాల ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసింది. అనవసరపు ఆడ
కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వినియోగదారులు మొండిచెయ్యి
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే అద్దెదారులకు విద్యుత్, తాగు నీరు ఉచితంగా అందిస్తామని తెలిప
గ్యారెంటీల పేరుతో హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పథకాలు అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. ఎన్నికల్లో గెలిస్తే ఖటాఖట్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు ప�
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తలపెట్టిన బృహత్తరమైన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్న ప్లాంట్ను
శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా కొంత మేరకు స్వచ్ఛ విద్యుత్తును ఉత్పత్తి చేయగల రెండు చెట్ల జాతులను రువాండాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో విద్యుత్తు కొరత ఉంది. 2030 నాటికి గ్�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు.