గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం లబ్ధిదారుల కరెంట్ వాడకాన్ని చూపిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటున్నది. గృహజ్యోతి పథకంలో లబ్ధిపొందుతున్న వ
Rythu Bharosa | రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడుపేనట. ఆ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన, అసలైన సంక్షేమ పథకమట.
850 మంది సభ్యులతో కూడిన లోక్సభను ప్రతిపాదిస్తున్నందున ప్రభుత్వం పెరిగే వ్యయంతోపాటు దేశ రాజధానిలో ప్రతిపాదిత కొత్త ఎంపీలకు వసతి కొరతను కూడా ఎదుర్కోనున్నది.
రేషన్కార్డు కలిగి ఉన్న ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావచ్చింది. అయితే నగరంలో ఇప్పటికీ సగం మంది వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న విద్యుత్ రంగానికి సంబంధించి జీవో 44 ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ వినియోగదారులకు సేవలందిస్తున్న రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను విభజించాలనేది ప్రభుత
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్తు సవరణ బిల్లు-2025’పై ముసాయిదా విడుదల చేసింది. అందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు సంస్థలను, ఇతర భాగస్వామ్య పక్షాలను తమకున్న అభ్యంతరాలను తెలపవలసిందిగా అక్టోబర్
సర్కారు బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నత్తను తలపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పట్టాలెక్కలేదు. ఈ రెండేండ్లలో ఒక్కటంటే ఒక్క ముందడుగు పడలేదు.
సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు పాలనాధికారం అప్పజెప్ప�
రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలతో రైతులకు భద్రత, నమ్మకం కల్పించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Nitish Kumar | బీహార్ (Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక పథకాన్ని ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు (free electricity) బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
విత్తనం చుట్టూ మోహరించిన రుగ్మతలను దూరంగా తరిమేయడం వల్లనే తెలంగాణ పంటల మాగాణమయ్యింది. ఏ సావుకారి ఇంటి ముందు, ఏ అవసరానికి కూడా ఏ రైతు చెయ్యి చాపి నిలబడే దుస్థితి రాకూడదనే కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అన�
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాత ప్రభుత్వ విలువ అందరికీ తెలిసొస్తుందని అంటారు. ఏడాదిన్నర కొలువైన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు, ప్రజా ఆకాంక్షలకు తిలోదకాలిస్తుండటంతో దానిపై వ్యతిరేకత అంతకంతకూ పె�
రైతు కంటనీరు ప్రభుత్వానికి మంచిది కాదు. అబద్ధాలతో, ఆచరణసాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నరలో అన్ని వర్గాల ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసింది. అనవసరపు ఆడ
కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వినియోగదారులు మొండిచెయ్యి