బీఆర్ఎస్ ప్రభుత్వం అడగకుండానే రైతుల అవసరాలన్నీ తీరుస్తోంది. ఏళ్లనాటి కష్టాలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు, నీటి సమస్యను పూర్తిగా రూపుమాపారు. దీంతో రెండు పంటలు పండుతున్నాయి. రైతులు హాయి�
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని ఉమ్మడి ఏపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ అవి కల్ల మాటలనేనని స్వరాష్ట్ర పాలన నిరూపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ విద్యుత్తు రంగం అనత�
Telangana Power | తెలంగాణ ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ముందుగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయవలసింది విద్యుత్తురంగమే అన్న అవగాహన ఉన్న దార్శనికుడు, ఉద్యమనాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృ
కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతది.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు పోయి మూడు గంటల విద్యుత్ వస్తది. ఈ మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా పారదు. ఫలితంగా పంటలు ఎండి, భూములు నెర్రలువారి దిగుబడులు తగ్గుతయ్.
అనుకొన్నదే నిజమైంది. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలైనా చెప్తుందన్న వాస్తవం మరోసారి రుజువైంది. పోలింగ్కు ముందు ఉచిత విద్యుత్తుపై మెలికలు పెట్టడం మొదలైంది.
స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయంగా తిరుగుబావుటా ఎగురవేసిన దాఖలాల్లేవు. తత్ఫలితంగా రాష్ట్రం అన్నివిధాలుగా పురోగమించింది. జీఎస్డీపీ 14 లక్షల కోట్ల వరకు ఎగబాకింది.
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో కరెంటుకు కటకట. ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. అరకొరగా విద్యుత్ ఇవ్వడంతో నీరు రాక, మడి పారేది కాదు.
‘ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్న బ్రోకర్.. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలకు మా�
ఎన్నికల సమయంలో ‘ఐదు గ్యారెంటీల’ ప్రకటనను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగుల ఆశలన్నీ అడియాసలుగా మారా యి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసలు స్వరూపం బట్టబయలైంది.
దశాబ్దాల పాటు కుల వృత్తి దారులు వెనుకబడిపోతున్నారు. ఉమ్మడి పాలనలో వారిని గుర్తించి ప్రోత్సహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎంతో మంది కులవృత్తులను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆడబిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్లో ఆరోగ్య ఉప కేంద్రం భవనం, ముదిరాజ్ భవనం, గొల్లకురుమ భవనం, ఎస్�
తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇస్తుం టే.. రైతులు తమకు కావాల్సినప్పుడే మోటర్లు పెట్టి నీళ్లు వాడుకొంటుంటే తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ �
రజకులు, నాయీ బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం, సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకూ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.