ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ఉచిత పథకాలను ఉద్దెరతో నడిపిస్తున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన జీ�
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముమ్మాటికీ రెఫరండమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మ్యానిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చామని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మంచి రోజులు రానున్నాయి. గత ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమై పాఠశాలలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్గాంధీ, సోనియాగాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే, అ�
ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందడంలేదు. జిల్లాలో సగం ఇండ్లకే ఉచిత కరెంట్ మంజూరైంది. వీరంతా డబ్బులు చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ బిల్లులు జారీ చేస్తున్నది. సూర్యాపేట జిల్లా�
PM Surya Ghar Muft Bijli Yojana: సోలార్ పవర్ స్కీమ్కు కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది. ఆ స్కీమ్ కింద ప్రతి నెల 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇవ్వనున్నారు. అయితే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చులో కేంద్ర సర్కార్ 78�
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకమైన గృహ జ్యోతిని అమలు చేస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్కార్డు లింకున్న వారిని నెలకు 200
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సరఫరా పథకాలను ప్ర�
వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి
PM Surya Ghar | ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకం పీఎం సూర్య ఘర్ : బిజ్లీ ముఫ్త్ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించా�
గృహజ్యోతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని మండల విద్యుత్శాఖ ఏఈ నరేందర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి విద్యుత్ వినియోగదారుల ను�
సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులు, సిబ్బందికి యజమానులు సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.
ఉచిత విద్యుత్తు పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మంగళవారం నుంచి వినియోగదారుల వివరాలు సేకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. వివరాల సేకరణలో కీలకమైన విద్యుత్ మీటర్ రీడర్స్ తొలి రోజే విధుల
Budget 2024 | బడ్జెట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలోని కోటి ఇండ్లపై రూఫ్ టాప్ సిస్టమ్ను బిగి
ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలందరికీ అందాలని బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు.