బీఆర్ఎస్ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో పెద్ద వేదికతో పాటు పది వేల మంది
సూర్యాపేట దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు రక్షణ, వైద్య చికిత్స, సేవల నిమిత్తం విధిగా చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము అక్షరాల రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వెండి వ్యాపారులను టార్గెట్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు అం తర్ర్రాష్ట్ర ముఠా సభ్యులను శనివారం మహంకాళి పోలీ సులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెండి వ్యాపారులను పరిచయం చేసుకుని ఒకటిరెండుసార్లు �
విదేశాల్లో వర్కింగ్ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా డబ్బులు దండుకుంటున్న ముఠాలోని ఇద్దరు కీలక సభ్యులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ట్రివియల్ చాఫ్టర్ పేరుతో ఢి
గుప్త నిధుల పేరిట మోసం చేసిన నకిలీ బాబా సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వి�
కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ సర్కారును ఎండగట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపు�
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకే బీఆర్ఎస్ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం చేపట్టిందని, వాటిని ఇంటింటికీ పంపిణీ చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ�
బాగ నమ్మిస్తే మోసం జేయడం అల్కగైతది. నమ్మకమనేదే లేకుంటే మోసమనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతవో నమ్మకానికి నీడలాగా మోసం దానెంబడే ఉంటది. ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఎక్కువ ఎవరన్న ప్రయత్నం చేస్తే ఒకటికి ర
ఏ కష్టమొచ్చినా నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చాడు.. అర్ధరాత్రి అయినా అత్యవసరంగా డబ్బులు కావాలంటే మీ తమ్ముడిలా ఆదుకుంటానంటూ నమ్మబలికాడు. కార్పొరేటర్ నుంచి సీఎం దాకా రాజకీయ నేతలతో ఫొటోలు దిగుతూ తన పరపతి మరో రేం
నగరంలో వివిధ బ్యాంకుల ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో సరికొత్త మోసం వెలుగుచూస్తోంది. కస్టమర్లు డ్రా చేసే డబ్బు బయటకు రాకుండా ప్యానల్ యాక్సెస్లో ఇరుక్కునేలా టేప్ అంటించి.. కస్టమర్లు బయటకు వెళ్లాక
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ.. ఒక్కొక్కరి నుంచి రూ. 1000 వసూలు చేస్తూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ�
బ్యాంకింగ్ మోసాలను అరికట్టడానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొ
స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ రూ.8.14 కోట్లు కాజేసిన రాజస్థాన్ వ్యక్తి శర్వన్ కుమార్ అలియాస్ శ్రవణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధిగా చెప్పుకొంటూ సో�