పాస్వర్డ్లు అనేవి ఎంతో కీలకం. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అలాంటి ఈ పాస్వర్డ్ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ నష్టాలు తప్పవు. అందుకే పాస్వర్డ్ల నిర్మాణం, ద
యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి.. తప్పు డు పేమెంట్ జరిగిందంటూ.. బ్యాంకులకు ఫిర్యాదు చేసి..డబ్బులను తిరిగి తమ ఖాతాల్లోకి రప్పించుకుంటూ...మోసం చేస్తున్న రాజస్థాన్కు చెందిన 13 సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సీస
లోన్స్ ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన వారిని శుక్రవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సద్దాన్ �
‘మామయ్యా నేను మీ బంధువును.. నీకు అల్లుడునవుతా... ఆసుపత్రిలో అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులు పంపించు తిరిగి మళ్లీ ఇచ్చేస్తా’ అంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు ఓ కేటుగాడు.
గోవా విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ కోసం సూర్య వేచిచూస్తున్నాడు. గంటలో విమానం ఎక్కాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. ‘సర్.. మేము ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పార్�
Fake Officer Arrest | తెలంగాణ ముఖ్యమంత్రి పబ్లిసిటీ సెల్లో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పోట్రోకాల్ ఆఫీసర్ పేరుతో పలువురికి ఉద్యోగాలను ఇప్పిస్తానని, ల్యాం�
‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు.
2021-22 రిజర్వ్బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి ముంబై, మే 27: దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు నమోదయ్యాయని రిజర్వ్బ్యాంక్ వెల్లడించింది. 2020-21లో జరిగిన రూ.1.38 లక్ష
రియల్ సంస్థకు రూ.24.25 లక్షలు టోకరా నిందితుడు అరెస్టు సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ) : ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి డిస్కౌంట్లో కార్లను ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మం�
ముగ్గురు ఇరాన్ ముఠా సభ్యులు అరెస్టు | నగరంలో వ్యాపారుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్ ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.
బిజినెస్ వీసా మీద పదేండ్ల కిందట ఇండియాకు వచ్చి పశ్చిమ ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ను సోమవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరా�