గోవా విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ కోసం సూర్య వేచిచూస్తున్నాడు. గంటలో విమానం ఎక్కాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. ‘సర్.. మేము ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పార్�
Fake Officer Arrest | తెలంగాణ ముఖ్యమంత్రి పబ్లిసిటీ సెల్లో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పోట్రోకాల్ ఆఫీసర్ పేరుతో పలువురికి ఉద్యోగాలను ఇప్పిస్తానని, ల్యాం�
‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు.
2021-22 రిజర్వ్బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి ముంబై, మే 27: దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు నమోదయ్యాయని రిజర్వ్బ్యాంక్ వెల్లడించింది. 2020-21లో జరిగిన రూ.1.38 లక్ష
రియల్ సంస్థకు రూ.24.25 లక్షలు టోకరా నిందితుడు అరెస్టు సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ) : ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి డిస్కౌంట్లో కార్లను ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మం�
ముగ్గురు ఇరాన్ ముఠా సభ్యులు అరెస్టు | నగరంలో వ్యాపారుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇరాన్ ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.
బిజినెస్ వీసా మీద పదేండ్ల కిందట ఇండియాకు వచ్చి పశ్చిమ ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ను సోమవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరా�
వ్యక్తిగత కార్యదర్శులమంటూ మాయ..తక్కువ ధరకే భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీమోసపోతున్నవారిలో ఉన్నత విద్యావంతులు, ప్రజాప్రతినిధులు మాటలే పెట్టుబడిగా.. నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు..
లాటరీ గెల్చుకున్నారని మీకు గుర్తు తెలియని నంబరు నుంచి మెసేజ్ వచ్చిందా? మీ ప్రమేయం లేకుండానే మీకు గిఫ్ట్ పంపిస్తామని ఎవరైనా మీకు కాల్ చేశారా? కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారా? డబ్బులు చె
‘ఇండస్ వీవా’ పేరుతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు.. ఆరేండ్లలో.. రూ.1500 కోట్ల వ్యాపారం 10 లక్షల మందికి పైగా చీటింగ్.. 24 మంది నిందితులు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్ శేరిలింగంపల్లి, మార�