సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సోలార్ ప్యానల్స్ సామగ్రి కోసం కంబోడియా దేశానికి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన నగరానికి చెందిన సంస్థ రూ. 70 లక్షలు మోసపోయింది. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్
మారేడ్పల్లి, ఆగస్టు 31 : చిట్ ఫండ్ పేరుతో ఓ వ్యక్తి 28 మందిని మోసం చేసిన సంఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం… వెస్ట్మారేడ్పల్లిలో�
సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): మౌలాలికి చెందిన ఓ మహిళ ఫోన్కు 22న ఎస్ఎంఎస్ వచ్చింది. అందులో ఆమెకు జాన్ సంస్థ అత్యవసరంగా పార్ట్-టైం ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తున్నట్లు.. రోజుకు రూ.3 వేల నుంచి రూ.10వేలు స�
నేరేడ్మెట్, ఆగస్టు 26 : పూజల పేరుతో మోసం చేసిన వ్యక్తిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్కేపురంలో ఉంటున్న రాకేశ్ (32) తన వద్ద శక్తి ఉందని, అమ్�
హైదరాబాద్ : కార్వి స్టాక్ బ్రోకరింగ్ చైర్మన్ పార్థ సారధిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. ఇవాళ, రేపు ఆయనను పోలీసులు విచార�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి రుణాలు పొంది మోసానికి పాల్పడ్డ కార్వీ స్టాక్ బ్రోకరింగ్ చైర్మన్ పార్థ సారధిని రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసుల కస్టడీక
మహబూబాబాద్, ఆగస్టు 21 : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఓ వ్యక్తి టీవీ చానల్లో యాడ్ చూసి మోసపోయాడు. చాయ్, మిర్చి అమ్ముతూ పైసాపైసా కూడబెట్టి, చివరికి ఓ మాయగాడికి 18 లక్షలు సమర్పించుకున్నాడు. పట్టణంలోని మసీ�
సైబర్ నేరగాళ్ల కొత్త పంథా.. మోసపోవద్దంటున్న పోలీసులుహైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. ‘ఇంటర్నె ట్లో మీరు బూతు వీడియోలు చూశారు. ఆ విషయం మా దృష్టి కొచ్�
ఖైరతాబాద్, ఆగస్టు 13 : సోషల్ మీడియాలో పరిచయమైన యువతి, యువకుడు ప్రేమించుకుని సహజీవనం కూడా చేశారు. పెండ్లి చేసుకోవాలని కోరగా యువకుడు ముఖం చాటేయడంతో ఆ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్మిన్ ఎస�
బంజారాహిల్స్,ఆగస్టు 11: స్థలం విక్రయం పేరుతో తప్పుడు పత్రాలతో రూ.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ �
నగరానికి చెందిన మహిళ నుంచి రూ.50 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు 20 తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు స్వాధీనం వచ్చిన డబ్బులతో విదేశాలల్లో జల్సా చేస్తున్న నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన పోలీ
సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కార్లు అమ్మినట్లు నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు పొంది భారీ మోసాలకు పాల్పడుతున్న తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు సాకేత్ తల్�
ఖైరతాబాద్, ఆగస్టు 8 : లేని స్థలం ఉన్నట్లు నమ్మించి ఓ వ్యక్తికి రూ. 50 లక్షలు టోకరా వేశాడు. పంజాగుట్ట ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… పంజాగుట్టలోని ఊర్వశీ బార్ అండ్ రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర
సిటీబ్యూరో, అగస్టు 8(నమస్తే తెలంగాణ): క్యాసినోలో జూదానికి అలవాటు పడి సైబర్ మోసగాడిగా మారిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లా చెన్నా�