సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): చిలకలగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి రుణం కోసం ఆన్లైన్లో ప్రయత్నిస్తుండగా ముద్ర ఫైనాన్స్ పేరుతో ఒక సంస్థ ఫోన్ నంబర్ కనిపించింది. ఆ నంబర్కు ఫోన్ చేయడంతో మీ వివ�
పాలసీ మోసం | ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్లు ఇస్తానని ఓ వృద్ధుడి వద్ద కోటి రూపాయలు టోకరా వేసిన వ్యక్తిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
పాలసీలపై బోనస్ అంటూ.. ఆశ పెట్టి మోసం వృద్ధుడిని భారీగా దోచుకున్న వైనం ఘజియాబాద్ వాసి అరెస్టు సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్లు ఇస్తానని ఓ వృద్ధుడి వద్ద కోటి రూపాయలు టోకరా
ఓ వైద్యురాలిని మోసం చేసిన జ్యోతిష్యుడు రూ. 80వేలు తీసుకున్న వైనం పరీక్షలో ఫెయిలైన డాక్టరమ్మ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పర�
పీర్జాదిగూడ, జూలై 31: డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని ఆశ చూపించి పలువురి వద్ద డబ్బులు దండుకుని మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేస�
బంజారాహిల్స్, జూలై 28: కరెంట్ బిల్లు చెల్లింపు పేరుతో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని బురిడీ కొట్టించి, బ్యాంక్ అకౌంట్లోనుంచి రూ.45,931 నగదును కాజేసిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు
సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): డాటా ఎంట్రీకి సం బంధించిన ప్రాజెక్ట్ను ఇప్పిస్తామని ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తు లు మోసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదై�
బంజారాహిల్స్, జూలై 24: ఫార్మా సం స్థకు అవసరమయ్యే ముడి పదార్థాలను సరఫరా చేసిన నెల రోజుల్లో డబ్బులు ఇస్తామని నమ్మించి మోసం చేసిన ఓ ప్రైవే టు సంస్థ జనరల్ మేనేజర్తో పాటు డైరెక్టర్లపై బంజారాహిల్స్ పోలీస్స
అమెరికా కాన్సులేట్ వెబ్సైట్ హ్యాక్ చేయలేదు ఇద్దరు యువకులకు నోటీసులు సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): అమెరికా వీసా స్లాట్స్ బుకింగ్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్న ఇద్దరు యువకులకు సీసీఎస్ సైబర్క్
సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): మీ హెర్బల్ ఫార్ములా మాకు నచ్చింది.. ఫార్ములా ఇస్తే మీకు రూ.5 కోట్లు ఇస్తామంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ హెర్బల్ డాక్టర్కు రూ. 41 లక్షలు టోకరా చేసిన ఆఫ్రికన్ సైబర్ నేరగ�
అమీర్పేట్, జూలై 14 : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లో అమాయకులను మోసం చేసి, లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలు కటకటాల పాలయ్యారు. సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకు
బంజారాహిల్స్,జూలై 13: తాను దేవుని దూతనని, తన శక్తులతో ఎలాంటి బాధలనైనా తీరుస్తానని నమ్మిస్తూ ప్రార్థనల పేరుతో అమాయకుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి �
స్పందించగానే ఖాతాలు ఖాళీ చేశారు రాజస్థాన్కు చెందిన ఎనిమిది మంది అరెస్టు సిటీబ్యూరో, జూలై 10(నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా తక్కువ ధరకు వాహనాలను విక్రయిస్తామని, నగ్న వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్