బంజారాహిల్స్, జూలై 6: డిగ్రీ కళాశాల ఏర్పాటునకు పెట్టుబడుల పేరుతో నమ్మించి.. మోసం చేసిన విశ్రాంత అదనపు డీఐజీతో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపి�
సిటీబ్యూరో, జులై 6(నమస్తే తెలంగాణ): అమెరికాలో ఉండే స్నేహితుడి ఫొటోను డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్లు.. ఓ వ్యక్తికి రూ.5లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్లో ఉండే ప్రైవేటు ఉద్యోగి సురేశ్�
బంజారాహిల్స్, జూలై 3: క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్స్ వచ్చాయంటూ నమ్మించి రూ.60 వేల మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్
ఇన్స్టా గ్రామ్ పరిచయంతో రూ.1.25 లక్షలు పోగొట్టుకున్న యువతి సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ): ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి.. తమ స్నేహానికి గుర్తుగా బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించి యువతికి రూ.1.25 లక
రూ.11 కోట్లు తీసుకుని బెదిరింపులు పోలీసులను ఆశ్రయించిన బాధితుడు బంజారాహిల్స్,జూన్ 29: స్థలం అమ్ముతానంటూ కోట్లాది రూపాయలు తీసుకుని.. రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వ�
రూ.8.5లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయిన మాజీ ఆర్మీ ఉద్యోగి ఇద్దరు నిందితులు అరెస్ట్ సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ):భారీగా లాభాలు ఇప్పిస్తామని నమ్మించి.. మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని గురువారం రాచకొం�
కాచిగూడ,జూన్ 23: ఇండియన్ ఆర్మీ అంటూ సబ్బులను తక్కువ ధరలోనే తయారు చేసి ఇస్తామంటూ నమ్మించి.. డబ్బులు దండుకున్న సంస్థపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..
సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ) : మా దగ్గర పెట్టుబడి పెడితే వంద రూపాయలకు ప్రతి రోజు రూ. 2.5 నుంచి రూ. 4 లాభం ఇస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 5.4 లక్షలు టోకరా వేశారు. శివంరోడ్డులో �
అంబర్పేట, జూన్ 4: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది కేవైసీ అప్డేట్ చేయండంటూ ఓ వ్యక్తికి మెసేజ్ రాగా అతను వివరాలు అప్డేట్ చేసిన వెంటనే అకౌంట్లో నుంచి రూ.51,500 మాయమైన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధి�