సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): మీ సిమ్ బ్లాక్ అవుతుంది.. వెంటనే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి కేవైసీ వివరా లు పూర్తి చేయండంటూ ఓ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 3.95 లక్షలు కాజేశారు. మహేంద్�
సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువతి నగర యువకుడి నుంచి రూ.లక్ష కాజేసింది. ఆసీఫ్నగర్కు చెందిన ఓ యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెండ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట�
రూ.2 కోట్లు ఇవ్వకుండా సతాయింపు భూమి యజమానిపై చీటింగ్ కేసు బంజారాహిల్స్, మే 14: వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో అడ్వాన్స్గా రూ.2 కోట్లు తీసుకుని.. మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పీఎస్లో చీటింగ్ కేసు నమ�
తప్పుడు పత్రాలతో స్థలం ఇప్పిస్తామం టూ రూ.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.71లో నివ�
కుత్బుల్లాపూర్, మే 3 : ఓఎల్ఎక్స్లో ప్రకటలు పెట్టి మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్ను పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్రలోని కృష్ణ
గొలుసుకట్టు దందాలకు పాల్పడి 10 లక్షల మందిని ముంచి.. రూ.1500 కోట్లు కొల్లగొట్టిన ఇండస్ వీవా హెల్త్ సైన్స్స్ సంస్థకు చెందిన నలుగురిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం పీడీ చట్టం విధించారు. ఈ స�
కొండాపూర్, ఏప్రిల్ 27 : వ్యాపారం చేద్దామని నమ్మించి.. రూ.85లక్షలు తీసుకుని.. తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వ�
కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ చెల్లెలు నిక్కి గల్రానీ తెలుగులో మూడునాలుగు సినిమాలు చేసి సైడ్ అయిపోయిపోయింది. మీడియాకి దూరంగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు సడెన్ గా వార్తల్లో నిలిచింది. అందుకు కారణం అమ్మడు మోస