బంజారాహిల్స్, అక్టోబర్ 5: పెట్టుబడి పేరుతో మోసం చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని సిద్ధార్థ ఎన్క్లేవ్లో నివాసముంటున్
బంజారాహిల్స్,అక్టోబర్ 5: పాన్ బ్రోకర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్�
వెంగళరావునగర్ : షేర్ మార్కెట్ ట్రేడింగ్లో ఖచ్చితమైన టిప్స్ చెప్తానంటూ ఓ విద్యార్ధిని అగంతకులు మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరా�
Telugu akademi | హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్పై సీసీఎస్ దర్యాప్తు కొనసాగుతున్నది. రూ.64 కోట్లు దారిమళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.8 కోట్ల డిపాజిట్ విత్డ్రాపై చందానగర్
బంజారాహిల్స్, సెప్టెంబర్ 30: స్నేహితుడితో కలిసి ఊటీలో హోటల్ పెడుదామని యజమాని వద్ద నగదును చోరీ చేసి పారిపోయిన కారు డ్రైవర్తో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి ర�
బంజారాహిల్స్ రోడ్ నం. 11లోని గౌరీశంకర్ కాలనీలో ఉంటున్న చందన్ దాస్ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో క్యాంటీన్ సూపర్వైజర్గా పనిచేస్తుంటాడు. గతంలో సెల్ఫోన్ టవర్ల నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న చందన్దాస్ ఆ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): తమ స్కీమ్లో పెట్టుబడి పెడితే రెండు రోజుల్లోనే పెట్టిన దానికి రెట్టింపు వస్తుందంటూ నమ్మించి యూసుఫ్గూడకు చెందిన ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు రూ.10.5 లక్షలు టోకరా �
బాలానగర్, సెప్టెంబర్ 7 : ఎస్బీఐ పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి రూ.20,234 పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వహీదుద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీన�
సలాం కొడితే.. వెయ్యి సెక్యూరిటీ గార్డుల వద్ద అధికారిగా కలరింగ్ గ్రీన్ పెన్ సంతకం..పట్టాపై ఆమోద ముద్ర వంద మంది అమాయకులను నమ్మించి.. వసూళ్లు ‘డబుల్ బెడ్రూం’ మోసంలో ప్రధాన నిందితుడి వ్యవహారమిది సిటీబ్యూ�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సోలార్ ప్యానల్స్ సామగ్రి కోసం కంబోడియా దేశానికి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన నగరానికి చెందిన సంస్థ రూ. 70 లక్షలు మోసపోయింది. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్
మారేడ్పల్లి, ఆగస్టు 31 : చిట్ ఫండ్ పేరుతో ఓ వ్యక్తి 28 మందిని మోసం చేసిన సంఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం… వెస్ట్మారేడ్పల్లిలో�
సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): మౌలాలికి చెందిన ఓ మహిళ ఫోన్కు 22న ఎస్ఎంఎస్ వచ్చింది. అందులో ఆమెకు జాన్ సంస్థ అత్యవసరంగా పార్ట్-టైం ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తున్నట్లు.. రోజుకు రూ.3 వేల నుంచి రూ.10వేలు స�