బంజారాహిల్స్, డిసెంబర్ 14 : బజాజ్ ఫైనాన్స్ ద్వారా లోన్ మంజూరు చేస్తామంటూ నమ్మించి బురిడీ కొట్టించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా�
ఏటీఎం మిషన్లను హ్యాక్ చేస్తున్న యూపీ గ్యాంగ్ దేశవ్యాప్తంగా వందలాది ఏటీఎంలలో దోపిడీ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆ ముఠా దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్ల�
తీయగా మాట్లాడితే..ఎంతైనా.. ఇవ్వాల్సిందే గ్యారంటీ కోసం ఇచ్చిన చెక్కులు ఫేక్ బంగారమూ నకిలీ బాధితులను ముప్పు తిప్పలు పెట్టిన వైనం ఆమె పేరిట మరో 6 ఖాతాలు, ఓ లాకర్ నేడు తెరవనున్న నార్సింగి పోలీసులు సిటీబ్యూర�
సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన పేమెంట్ గేట్వే సంస్థ పూల్ ఖాతా నుంచి ఒకే రోజు రూ. 1.5 కోట్లు కాజేసిన ఘటనలో ఐదుగురు ఒడిశాకు చెందిన సైబర్నేరగాళ్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసుల�
Shilpa Choudhary | కిట్టీ పార్టీల పేరుతో సెలెబ్రిటీలకు టోపీ పెట్టి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి పోలీసు కస్టడీ పొడిగించాలనే పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి.
ఎంపీ అర్వింద్ ఎదుటే నిలదీసిన మహిళ న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమన్న బాధితురాలు మెట్పల్లి, నవంబర్ 22: పార్టీ అండతో బీజేపీ నాయకుడు తమను మోసగించాడని ఆ పార్టీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎదు
241 మందిని మోసం చేసిన కిలాడీ జంట ముగ్గురిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు 21 లక్షలు, నకిలీ ఐడీకార్డు, రెండు కార్లు స్వాధీనం సుబేదారి (హనుమకొండ), నవంబర్ 23: ఉద్యోగాల పేరుతో 241 మంది నుంచి రూ.7 కోట్లకు పైగా వసూలు చే
ఎల్లారెడ్డిపేట, నవంబర్ 14: సింగాపూర్ వీసాల పేరుతో మోసానికి యత్నించిన నకిలీ ఏజెంటుకు ప్రజలు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ఈ ఘటన చ�
బంజారాహిల్స్ : ఓఎల్ఎక్స్లో హెడ్ఫోన్ అమ్మేందుకు యత్నించిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ
సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి భార్య ఇందిరారెడ్డి ప్రమోటర్గా ఉన్న గాయత్రీ ప్రాజెక్ట్ లిమిటెడ్ను మోసం చేసిన ఇద్దరు ముంబై ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులను సీసీఎస్ పోలీస�
ఇన్స్టాగ్రామ్లో డాబు, దర్పం ప్రదర్శన ఓ గృహిణితో పరిచయం పెంచుకున్న వైనం మాయమాటలు చెప్పి.. డబ్బు, ఆభరణాలతో జంప్ నిందితుడు గుంటూరు వాసిగా గుర్తింపు వెంగళరావునగర్, నవంబర్ 7: ‘అమెరికాలో పుట్టాను.. నాకు పెం�
Cassino | వాళ్లు ఓడిపోతారు.. ఇతడు కోటీశ్వరుడు అవుతాడు. ఇదేలా అనుకుంటున్నారా.. ఇది నిజం. గత ఏడేళ్లుగా దాదాపు రోజుకు లక్ష సంపాదిస్తున్నాడు. పెట్టుబడి లేకుండానే ఇంత భారీ సంపాదనను సమకూర్చుకుంటున్నాడు. కేవలం అతను పం�
కాచిగూడ, అక్టోబర్ 26: తక్కువ ధరకు బంగారం అమ్ముతామని మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తులపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ కథనం ప్రకారం.. మల్లేపల్లి ప్రాంతాని