కరువు రక్కసి కోరల్లో ఐరోపా నదీ గర్భాల్లో పూర్వీకులు పాతిన కరువు హెచ్చరిక రాళ్లు బయటకు సెంట్రల్ ఐరోపాలోని నదీగర్భాల్లో అక్కడి పూర్వీకులు ‘హంగర్ స్టోన్స్’ పేరిట కొన్ని రాళ్లను పాతేవారు. ‘నన్ను మీరు �
ఆహారాన్ని ప్రపంచానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధంగా రష్యా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోని కామరూన్ పర్యటనకు వెళ్లిన ఆయన.. రష్యాపై మండిపడ్డారు.
లండన్: యూరోప్ మండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. అడువుల్లో చెలరేగుతున్న దావానలం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పశ్చిమ యూరోప్ దేశాల్లో టెంపరేచర్లు హీటెక్కి�
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ సంస్థ ముందుకొచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తుల తయారీలో ఎంతో ఖ్యాతి పొందిన ఫ్రాన్స్ దిగ్గజ సంస�
ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్ ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ వెల్లడించారు. స్థానిక టీవీ ఛానెల్కు బుధవారం నాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో కరోనా కేసులు వేగంగా పె�
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన ఇమ్మానుయేల్ మాక్రాన్కు పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. సోమవారం విడుదలైన ఫలితాలతో ఆయన పార్టీ కూటమి పార్లమెంట్లో మెజార్టీ కోల్ప�
Monkeypox | సరికొత్త వైరస్ మంకీపాక్స్ ఫ్రాన్స్ను వణికిస్తున్నది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య
PM Modi | ప్రధాని మోదీ మూడు రోజులపాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి జర్మనీ బయలుదేరారు. జర్మనీతోపాటు ఫ్రాన్స్, డెన్మార్క్లో పర్యటించనున్నారు.
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఆయన గెలుపు పట్ల దేశంలోని యువత అంసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి పారిస్ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిం
డిమెన్షియా అంటే చిత్తవైకల్యం.. వృద్ధాప్యంలో ఈ సమస్య ఎక్కువ మంది ఎదుర్కొంటారు. ఇది మెదడులోని కణాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. వృద్ధాప్యం వచ్చినా డిమెన్షియా బారినపడొద్దంటే ప్రతిరోజూ వ్యాయామ�
మాంచెసా ఆఫ్ మంటువాగా పిలిచే ఇసాబెల్లా డి ఎస్టె.. భర్త లేని సమయంలో దేశాన్ని పరిపాలించింది. చిన్న దేశమైనా మంటువాలోని సభ ప్రతిభకి ప్రఖ్యాతిగాంచింది. పురుషాధిపత్య ప్రపంచంలో...
ఫ్రాన్స్ దేశంలోని ఓర్లీన్స్ జరిగిన ఓర్లీన్స్ మాస్టర్స్ 2022 షటిల్ టోర్నమెంట్లో భారత షట్లర్ మిథున్ మంజునాథ్ రజత పతకం సాధించాడు. అద్భుతమైన విజయాలతో ఫైనల్ చేరుకున్ మిథున్.. ఫైనల్లో ఫ్రాన్స్ ఆటగాడైన టోమా జూ�
రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ న్యూఢిల్లీ, మార్చి 28: క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం ప్రతిపాదించిన 30 శాతం పన్నును మరింతగా పెంచాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కేంద్ర ప్రభుత్వానికి సూచించా�