న్యూఢిల్లీ: రెండు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరాయి. భారత యుద్ధ విమానాల సముదాయాన్ని బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్ వినియోగించిన వీటిని ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రెండు మిర�
లండన్: యూరోప్లో వలసదారుల వెతలు దారుణంగా ఉన్నాయి. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా బ్రిటన్కు వెళ్లాలనుకున్న వలసదారులు బోటు ప్రమాదంలో చనిపోయారు. సుమారు 27 మంది మరణించినట్లు రెండు ద�
Fifth wave of Corona in France!: Health Minister warned | ఫ్రాన్స్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. త్వరలో కొవిడ్ ఐదో వేవ్ దశ దేశాన్ని ప్రారంభం కావొచ్చునని.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా
సిట్జెస్(స్పెయిన్): మహిళల చెస్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్స్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన చివరి ప్రీలిమినరీ రౌండ్ గేమ్లో భారత్ 3-1 తేడాతో ఫ్రాన్స్పై విజయం సాధించింది. దీంతో పూల�
పారిస్ : (France) తమ దేశంలో ఉన్న ఇస్లామిక్ ఫండమెంటలిస్టులపై ఫ్రాన్స్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 6 మసీదులు, అనుమానాస్పద సంస్థలను మూసివేసే చర్య మొదలుపెట్టింది. ఇస్లామిక్ ప్రచురణకర్తలు నవ, ఎల్డ
పారిస్: గడువులోపు కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్లో జరిగింది. ఈ వారం డెడ్లైన్కు ముందు వ్యాక్సిన్ వేయించుకోవడంలో విఫలమైన హెల్త్ వర్కర్స్కు జీతం �
పారిస్ : సినిమాలకు వెళ్లాలన్నా.. నైట్క్లబ్కు వెళ్లాలన్నా.. ఇక నుంచి వ్యాక్సిన్ పాస్పోర్ట్ తప్పనిసరి చేస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. కోవిడ్19పై పోరాటాన్ని ముమ్మరం చేసేందు�
భవానీ దేవి| ఒలింపిక్స్లో భారత ఫెన్సర్ భవానీ దేవికి చుక్కెదురయింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ఓడిపోయింది. ఫ్రాన్స్కు చెందిన మనన్ బ్రూనెట్తో జరిగిన మ్యాచ్లో 7-15 తేడాతో ఓటమిపాల�
పారిస్: ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా సెకండ్ వేవ్తో సతమమవుతుండగా మరి కొన్ని దేశాలు థర్డ్ వేవ్ ముంగిట ఉన్నాయి. అయితే ఫ్రాన్స్లో కరోనా ఫోర్త్ వేవ్ కలకలం రేపుతున్నది. డెల్టా వేరియంట్ కాంతివేగంతో వ్య
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరాయి. ఫ్రాన్స్లోని ఇస్రెస్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం టేకాఫ్ అయ్యి ఏక ధాటిగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ మూడు రాఫెల్స్ సాయంత్రానికి దేశంల�
పారిస్: పెగాసస్ స్పైవేర్తో జర్నలిస్టులను హ్యాక్ చేసిన ఘటనపై ఇవాళ ఫ్రాన్స్ విచారణ ప్రారంభించింది. ఫ్రాన్స్కు చెందిన జర్నలిస్టులపై మొరాకో ఇంటెలిజెన్స్ సర్వీసెస్ మాల్వేర్తో హ్యాక్ చేసి�