విజన్ 2047 డాక్యుమెంట్ చదవడం మొదలుపెట్టగానే నాకు మరో సంగతి అర్థమైంది. అదేదో ఇవ్వాళే కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి రాసిన విజన్ డాక్యుమెంట్ లాగా అనిపించింది.
Global Summit | ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది?’ అని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఇందులో ఏ కోవలోకి వస్తుందో వారే చెప్పాలి.
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి గ్లోబల్ సమ్మిట్తో అభాసుపాలయ్యారా? ఫ్యూచర్ సిటీలో రియ ల్ ఎస్టేట్ను ప్రమోట్ చేయడంలో భాగంగా అగ్గవకు భూములు కట్టబెట్టేందుకు హడావిడిగా ఈ స�
గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి తమకు సమాచారం ఇవ్వకుండా భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ కందుకూర�
RSP | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతా బహిరంగమే.. కాంగ్రెస్ పాలనలో దోపిడీ కూడా పారదర్శకమే అని రేవంత్
ఫోర్త్సిటీ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. హెచ్సీయూ భూముల విక్రయానికి ఆంధ్రా బీజేపీ ఎంపీ సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ ఎంపీ కంపెనీకి గ్రీన్ఫీల్డ్
“అసలే రియల్ మార్కెట్ పడిపోయింది.. మీకిచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు.. ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు.. అందులో నుంచే గ్రీన్ఫీల్డ్ వేస్తున్నారు.. ఇప్పుడైతే ఎంతోకొంత దక్కుతుంది! లే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలనుకుంటున్న ఫోర్త్సిటీకి అడుగడుగునా అడ్డంకులెదురవుతున్నాయి. ఫోర్త్సిటీ నిర్మాణంలో భాగంగా ముందుగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం �
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహా నగరి ఫోర్త్ సిటీపై ఉన్న ప్రేమ... నిత్యం లక్షలాది మందికి ఆవాసమైన నార్త్ సిటీపై లేదని తేలిపోయింది. జనసంచారమే లేని ఫోర్త్ సిటీ ప్రాంతంలో పనులు చేపట్టేందుకే చూపుతున్న ప్రాధాన
Fourth City | ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని అధికారులకు రైతులు తెలిపారు. కందుకూరు మండల పరిధిలోని రాచులూరు గ్రామంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ నేతృత్వంలో గ్రామసభను �
Fourth City | రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరిట రైతుల వద్ద బలవంతంగా భూసేకరణ చేస్తుందని సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు.
Kandukuru | కందుకూరు మండలం అన్ని విడదీస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఫోర్త్ సిటీలో తొమ్మిది గ్రామాలను కలుపుకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.
ఫార్మాసిటీని రద్దు చేసే దాకా తమ పోరాటం తగదని రైతులు కదం తొక్కారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ తీశారు.