ఓవైపు తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరిస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గ�
బలవంతంగా తమ భూ ములను సర్వే చేయవద్దని, తక్షణమే నిలిపివేయాలని అధికారులను రైతులు వేడుకున్నారు. ‘ఫోర్త్ సిటీకి రోడ్డును ఏర్పాటు చేయడానికి మా భూములు దొరికాయా’ అంటూ అధికారులను ప్రశ్నించారు.
ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి భూసేకరణ చేయాలి. ఏయే సర్వేనంబర్లలో ఏర్పాటు చేస్తున్నారో రికార్డులు రూపొందించాలి. కనీసం ముసాయిదా మాస్టర్ప్లాన్ అయినా తయారు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం మండల పరిధిలోని బేగరికంచ గ్రామం వద్ద ఏర్పాటుచేస్తున్న ఫోర్త్సిటీకి వేయనున్న రేడియల్ రోడ్డుకు భూములియ్యబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. సోమవారం ఆయా గ్రామాల్లో సమావేశం అనంతరం రైతుల
మెట్రో రెండో దశ అష్ట వంకర్లు తిరుగుతున్నది. మొన్న 70 కి.మీ... నిన్న 78 కి.మీ... నేడు 116 కి.మీతో రెండో దశ ప్రాజెక్టుకు అధికారులు డీపీఆర్లను సిద్ధం చేస్తున్నారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్న మెట్రో మార్గాలను కాంగ్రె
KTR | హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని కేటీఆర�
త్వరలోనే హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమా