పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో వారిని ఉదయం నుంచే ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లకు తీ�
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ సర్పంచులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటారన్న నేపథ్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.
సర్పంచులకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని ఉమ్మడి జిల్లాలో పోలీసులు అడ్డుకొన్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. మోర్తాడ్, ధర�
పెండింగ్ బిల్లుల విడుదల కోసం మాజీ సర్పంచ్లు మంగళవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లాల్లో ఎక్కడికక్కడ ని ర్బంధంలోకి తీసుకున్నారు.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కో రారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన లు చేపట్టారు. పలుచోట్ల మహాత�
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగా�
పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 27న గాంధీ విగ్రహాల�
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు ఐదోసారి శుక్రవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యం�
Karimnagar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ బిల్లుల బకాయిలు చెల్లించాలని నిరసనకు దిగుతున్న తాజా మాజీ సర్పంచులపై(Former sarpanches) జులుం ప్రదర్శిస్తున్నది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అడిగితే అణచివేత చర్యలకు
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందర హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక మొండిచేయి చూపుతున్నది. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పు డూ.. అప్పుడంటూ మభ్యపె
సీఎం రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్లతో
గ్రామ పంచాయతీల్లో 2019 నుంచి 2024 వరకు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు క రుణాకర్, జగన్మోహన్గౌడ్, అంజ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని.. సోమవారం సర్పంచుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కు చేరుకున్న మాజీ సర్పంచులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు.