పెండింగ్ బిల్లులు చెల్లించాలని శాంతియుత ధర్నా చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ సర్పంచ్లు సోమవారం హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారక ముందే ముందస్తుగా అరెస్టు చేసి పోలీస
పెండింగ్ బిల్లుల కోసం ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఎక్కడికక్కడ నిర్భందించి అణచివేస్తున్నది. సోమవారం మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘చ లో హైదరాబాద్'
Bandi Sanjay | పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేపట్టిన మాజీ సర్పంచులను(Former Sarpanches) అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఖండించారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రేవంత్ సర్కార్ ఉదయం 4 గంటలకే వారిని అక్ర�
పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్�
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సర్పంచులు (Former Sarpanches) సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లుల కోసం పోరుబాటపట్టారు. చల్ హైదరాబాద్కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వనున్�
రా్రష్ట్ర ప్రభుత్వం దసరా పండుగలోపే తాజా మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర�
రాష్ట్రంలో మాజీ సర్పంచ్లకు బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. వారంలో ఇవ్వకుంటే ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపడుతామని ప్రకటించారు.
ఐనవోలు మండలానికి చెందిన తాజా, మాజీ సర్పంచ్లు సొంతగూటికి చేరారు. సోమవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి స