రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్కు యూరియా ఇచ్చే సోయి లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ పనైపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు లేకనే చేరికల పర్వానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. సదాశివపల్లిలోని ఓ ఫంక్షన్హాల్ల
‘కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ. మాయమాటలు, అలవికాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా ఆ ప్రభుత్వానికి లేనే లేదు. వాళ్లు చెప్పేవన్నీ ఉత్త ముచ్చట్లే’అని మాజీ
కక్షపూరిత రాజకీయాలు చేస్తూ పాలన సాగిస్తామంటే ప్రజలు క్షమించబోరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. హరీశ్రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ అవివేకమేనని పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో తలదూరుస్తూ కుట్ర పన్నుతున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఏండ్లు కష్టపడి సాధించుకున్న తెలంగాణను రేవంత్రెడ్డి
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో ఈనెల 20న నిర్వహించనున్న మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ ‘అలయ్బలయ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకి�
బీఆర్ఎస్ వెంటే ప్రజలంతా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించ
బండి సంజయ్కు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి చేతకాదని, ఆయన ఐదేళ్లలో ఎంపీగా చేసిందేమీ లేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ఆయనకు అభివృద్ధి చేతగాక పూటకో మ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ప్రజలను కోరారు. సోమవారం తాడికల్ గ్రామంలో పార్టీ మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.