బండి సంజయ్కు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి చేతకాదని, ఆయన ఐదేళ్లలో ఎంపీగా చేసిందేమీ లేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ఆయనకు అభివృద్ధి చేతగాక పూటకో మ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ప్రజలను కోరారు. సోమవారం తాడికల్ గ్రామంలో పార్టీ మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.