దేశంలో కలవ రపెడుతున్న ఘటనలపై కవులు, రచయితలు మేలుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్
‘ఎందరో అమర వీరుల త్యాగానికి ప్రతిఫలమే తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన రాష్ట్ర సాధన పోరాటం చారిత్రాత్మకం’ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనియాడారు. సిరిసిల్ల పట్టణంలో సోమవా
పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేది కేవలం బీఆర్ఎస్సే అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీ�
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఆడిపాడారు.
బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్కుమార్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని, ఆయనను గెలిపించుకుంటే కరీంనగర్కే కాకుండా తెలంగాణకు ఒక అభివృద్ధి కేంద్రంగా ఉంటారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చ
కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు పట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సృష్టించిన కరువులో రైతులు బలవుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సిరులు పండించిన రైతాంగం కాంగ్రెస్ పాలనలో కన్నీ ళ్లు పెడుతున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొ న్నారు. గురువారం ఆయన పెద్దలింగాపూ�
గులాబీ జెండాకు గెలుపోటములు కొత్త కాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఈ నెల 12న కదనభేరి ‘చలో కరీంనగర్' సభ సన్నాహక సమావేశంలో భాగంగా మొలంగూర్ శివారులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల
కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కదనభేరి సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నియమించిన ఇన్చార్జీలు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బా
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వా రియర్స్ ఎకడికకడ ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూ చించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ�
తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ గుర్తు చేశారు. మానకొండూర్లో ఏర్పాటు చేసిన కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే రైతులు రోదిస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకోవద్దని, సకాలంలో సాగ
అల్గునూర్లోని లక్ష్మీనరసింహా కన్వెన్షన్హాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ శ్రేణు�