తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ 10వ తేదీన నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల గుండెపోటుతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ జిల్లా నల్లబెల్లి �
తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థ యోధుడిగా పేరొంది.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్న ప్రజా నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మృతి తెలంగాణకు తీరనిలోటని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్న�
‘ఆరు నూరైనా.. నూరు ఆరైనా రేపు తెలంగాణ వచ్చి తీరుతది. మనం రాష్ర్టాన్ని సాధించిన తరువాత ఇప్పటి దాకా ఉన్న గోదావరి బేసిన్. కృష్ణానది బేసిన్ అంటూ ఉండదు. రెండు బేసిన్లు కలిసేలా ప్రణాళికలు వేసుకుందాం. కృష్ణాబే�
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజలకు అంకితభావంతో సేవలందించిన గొప్ప నాయకుడని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, నర్సంపేట నియోజకవర్గ అభివృద
తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడిగా పోరాడి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి నుంచి ఉద్యమానికి మూల స్తంభంగా పెద్ది సుదర్శన్రెడ్డి నిలిచారని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే విషయం ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లానే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఖానాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ�
నర్సంపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శిం చారు. బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద అధికార కాంగ్రెస్ నాయకుల మ
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్లో ‘సర్' ప్రక్రియపై బీఆర్ఎస్ నియోజకవర్గ బీఎల్ఏ
బోనస్ లేదు.. కొనుగోళ్లు లేవు.. కేంద్ర ప్రభుత్వం చెబితేనే కొంటాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శనివారం నర్సంపేట�
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెర లేపిందని, తాను తీసుకొచ్చిన నిధులకే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొత్త కాగితం పెట్టి శంకుస్థాపనలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్�
అధికార మ దంతో చెలరేగిన కాంగ్రెస్ గూండాలు భయానక వాతావరణం సృష్టించి బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్ల తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో జరిగింది. స్థానికులు
నర్సంపేట నియోజకవర్గంలో రెండేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి సంబంధిత అధికారులతో వెంటనే రివ్యూ చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నర్సంపేటల�