వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో మిర్చి పంట ను అధికంగా పండిస్తున్నందున ఇక్కడ మి ర్చి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రా�
నర్సంపేటలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా వైద్యశాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి రావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు.
సివిల్ సైప్లెలో అవకతవకలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వ�
రూ.31 వేలకోట్లతో రుణమాఫీ అని చెప్పి రూ.18 వేలకోట్లతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని, రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయకుంటే ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద
రాష్ట్రంలో అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఇంకా సగానికిపైగా ఉన్నారని, ఇందుకు తమకు వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు విషయంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ చైర్
హత్యకు గురైన దంపతుల మృతదేహాలతో బంధువులు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట పోలీసుస్టేషన్ ఎదుట గురువారం రాస్తారోకో చేశారు. నిందితుడు మేకల నాగరాజును ఉరితీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాం
ఎస్సై శ్రీనివాస్ మృతికి బాధ్యులను అరెస్ట్ చేయాల్సిందేనని మండలంలోని నారక్కపేట జాతీయ రహదారిపై కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది, బీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు బైఠాయించారు. దీంతో మూడు గంటలపాటు ఉద్ర�
ఎన్నికల్లో ఒక స్థిరమైన వ్యక్తిత్వం గెలుస్తుందే తప్ప బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తావులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో పోలింగ
తీన్మార్ మల్లన్న చిల్లర మాటలు ఎవరూ నమ్మరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పోలింగ్ బూత్లను పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ�
రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. సన్నాలతోపాటు దొడ్డు వడ్లకూ రూ. 500 బోనస్ చెల్లించాలని, కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను కొనుగోలు చేయాలన�
ఓ రైతు మక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టగా, ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవ దహనమయ్యాడు. ఈ హృద య విదారక ఘటన చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లంనేన�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపేట మాజీ ఎమ్మెల�