ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండతండాలో శుక్రవారం ఫార్మా విలేజ
అధైర్యపడొద్దని.. ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇ చ్చారు. ఆదివారం ఆయన దుద్యాల మండలంలోని రోటిబండ తండాలో శుక్రవారం ఫార్మా విలేజ్కు
ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం తమ భూములు దిగమింగొద్దని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలంటూ బుధవారం వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంల
ఫార్మా కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. కోస్గి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�
మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కే టాయించి వైద్యపరి
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై రౌడీలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ చేయడం అప్రజాస్వామికమని, దీన్ని అందరూ ఖండించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కోస్గి పట్టణంలో ఏర్పాటు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పథకం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్ట�
వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న రైతన్నల గుండెల్లో ఫార్మా చిచ్చురేపుతున్నది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేనే సీఎం అయ్యారు. ఆ ఆనందం రైతుల కండ్లల్లో ఎంతో కాలం నిలవలేదు. అభి
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఏవిధంగా మారిందో ప్రజలు గుర్తిం చాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థాని�
రైతుల ఆందోళనతో దిగివచ్చిన సర్కార్ ధాన్యం కొనుగోళ్లకు ముందుకొచ్చింది. మూడు రోజులుగా రైస్మిల్లు చుట్టూ తిరిగినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో విసుగుచెందిన రైతులు శనివారం నారాయణపేట జిల్లా కోస్గి మండల క�
తెలంగాణ అన్నింటా అగ్రగామిగా ఉం డాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా అది బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్తోనే సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం కోస్గిలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కరువును వెంట తీసుకొచ్చిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కోస్గిలోని సర్జఖాన్పేట్ నుంచి శ్రీకారం �
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. శనివారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో స్పోర్ట్స్ �
రేవంత్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నదని.. అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మహాలక్ష్మీవేంకటేశ్వరాలయ వార్షిక బ్రహ్మోత్సవ