ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలం భిస్తున్నదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయక�
మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటూ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తి లేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు.
ఓడినా.. గెలిచినా.. ప్రజల మధ్యనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం నియోకవర్గ పరిధిలో పలు వివాహవేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు.