భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా బీఆర్ఎస్ శ్రేణులు వారికి సహకారం అందించాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సూ�
ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం వెంటనే ఇవ్వాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
హైడ్రా కూల్చివేతలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రూ.50వేలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్లల్లో క
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, అందుకే బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనపై విసుగుచెందిన ప్రజలు సీఎంగా మళ�
బాల్కొండ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు ల పంపిణీలో జాప్యం చేస్తూ లబ్ధిదారులైన ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టొద్దని మాజీ మం త్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్ప�
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన అంబ
రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగంలా కొనసాగగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే తెలంగాణను కారుచీకట్లలోకి నెట్టి వేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. �
సర్వే పేరుతో గోప్యత హక్కుకు విరుద్ధంగా ప్రజల ఆస్తులు, అంతస్తులు, వాహనాలు, ఇతర స్థిర, చరాస్తులు ఎలా సేకరిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ హయాంలో చ�
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారాలపై తెలంగాణలో విచారణ జరి పి, నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా డిమ�
కాంగ్రెస్ అంటేనే మోసమని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఎమ్�
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పలు కార్యక్రమాలకు వెళ్తూ మార్గమధ్యంలో నిజామాబాద్ జిల్లా మోర�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.
అసెంబ్లీలో సంప్రదాయానికి, నిబంధనలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తున్నదని, ఈ ప