ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంలో ఈడీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. కస్టడీలో ఉన్న కవిత.. బెయిల్ �
మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శి�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొటోకాల్ వివాదం రచ్చరేపుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వ యంత్రాంగం గౌరవ మర్యాదలు ఇస్తున్నది. ప్రజాస్వామ్యం అపహ
‘నిరుద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్షం వెళ్తే అరెస్టులు, నిర్బంధాలా? ఆ వార్తలను కవర్ చేయటానికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్�
పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారం, పదవులు లేకుంటే బతకలేమా? ఈ వయస్సులో పార్టీ మారడం మీకు భావ్యమా? అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ప్రెస్నో నగరం పొలిమేరలో ఉన్న కర్నీ అగ్రికల్చర్ పార్కును స్థానికురాలు క్యాండీస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం సందర్శించ�
జిల్లా కేంద్రంలో రోడ్ షో నేపథ్యంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగిత్యాల జిల్లా నుంచి జిల్లాలోని కమ్మర్పల్లికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నారు. క
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్�
ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్కారును విమర్శించడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేశారని మండిపడ్డారు. సోమవారం జ�
అంబేద్కర్ కొందరువాడు కాదని, అందరివాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడీత, బడుగు బలహీన వర్గాలు ప్రజల అభ్యున్నతి కోసం రచించారని పేర�
అధికారంలోకి వస్తే వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. వంద రోజులు దాటినా హామీల అమలు ఎటుపాయె? అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకు పోతున్నది. అభ్యర్థుల ఖరారు నుంచి మొదలు ప్రచారపర్వం దాకా మిగతా పార్టీలకు అందనంత స్పీడ్లో ‘కారు’ దూసుకెళ్తున్నది. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా వెనుకబడ్డాయి. ర�
గత ఎంపీ ఎన్నికల్లో కవితను ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అర్బన్ నియోజకవర్గ సన్నాహక సమావేశం సో�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని.. ఆ పార్టీని గెలిపిస్తే టేక్ ఇట్ ఈజీ గ్యారెంటీ అంటారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.