సీఎం రేవంత్రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని, ఆయన తీరుతో ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ స మస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది అని పాలమూరువాసులు చె బుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోయిలకొండ ఎక్స్రో
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దదర్పల్లిలో బీఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావుఫూలే విగ్రహాలను
మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. శనివారం జడ్చర్లలో లక్ష్మారెడ్డికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ �
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆకాశంలో గాలి మేడలు చూపించి, అమ లు కానీ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
కాంగ్రెస్ అంటేనే మోసానికి కేరాఫ్ అని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అమలుకాని 420 హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ వా రికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణంలో ని పాతపాలమూరుకు చెందిన ఖాదరయ్య ఇటీవల రో�
మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేశానని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చేసిన అ భివృద్ధిని ప్రజలకు చేప్పుకొలేకపోయామని.. తప్పుడు ప్రచారంతో క�
బీఆర్ఎస్ పార్టీకి కా ర్యకర్తలే బలం, బలగం అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దే శంలోనే ప్రథమ స్థానంలో నిలిచింద�
దేవరకద్ర మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి గుండెపోటుతో మృతిచెందగా, మంగళవా రం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నాసాగర్ గ్రామానికి చేరుకొని బాధిత కు టుం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికలకు ముందే నీళ్లు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వ హ యాంలోనే ఆలోచించామని, దురదృష్టవశాత్
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకో�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేశాయని, సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర�