భూగర్భ జలా లు అడుగంటి.. బోరుబావులు ఒట్టిపోవడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పం దించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు
వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతోనే పంట సా గు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కు టుంబాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు మొదలైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి రైతు సమ�
అసత్య ప్రచారాలు మాని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. మహబూబ్నగర్లోని పద్మావతికాలనీ గ్రీన్�
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాలు బయటపెట్టగానే కాంగ్రెస్ నాయకులు ఉలికిపాటుకు గురవుతున్నారని మాజీమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రజలు తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని, ప్రజా సమస్యలను
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కమ లం పార్టీలో చేరుతున్నట్టు అధికార, ప్రతిపక్షాల నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. సోమవారం జి
దళితబంధు, రైతుబం ధు, రైతు బీమా వంటి పథకాలు ఆపడంతోపాటు పంటలు ఎండుతున్నా, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడమేనా మార్పు అంటే అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్ని
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఇబ్బందులతో పంట పొలాలకు నీరులేక నారుమడులు ఎండిపోతున్నాయని, రైతులు నీటిని ట్యాంకర్లతో తెచ్చి పంటలు కాపా డుకొనే పరిస్థితి ఏర్పడిందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక
ఇంటింటా భజన కార్యక్రమాన్ని అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచారసమితి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమానికి శ్రీనివాస�
జిల్లా కేం ద్రంలోని బండమీదిపల్లి సమీపంలో ఉన్న బాగ్మార్సాబ్ దర్గా వద్ద నిర్వహించిన ఉర్సులో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు.
జిల్లా కేంద్రంలోని సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయాన్ని కేసీఆర్ సర్కారు హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, మరిన్ని వసతుల కోసం గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించార�