జూన్ 2న తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరేలా ని ర్వహించాలని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, ల క్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం
తెలంగాణ వైతాళికుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఒక ప్రాంతానికి.. వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన జీవిత చరిత్రను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
Former Minister Srinivas Goud |తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం ప్రతాపరెడ్డి అందించిన సేవలు అమోఘమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
‘మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. కాదనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకొస్తే క్లాక్టవర్ చౌరస్తాలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీన�
మాయమాటలు, సాధ్యంకానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నేడు హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ హోంమంత్రి మహమూద్అలీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానని రుణమాఫీ ఎక్కడ పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. గురువారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, వెంకటాపూర్, రాంచంద్రాపూర్, కోడూరు, జమిస్తా�
అమలుకాని హామీలతో రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెం ట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత
కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లోని న్యూ టౌన్ పార్టీ కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ �
దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీఆర్ఎస్సేన ని... అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన గులాబీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. గురువా
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోకపోగా.. ఎంపీ ఎన్నికల్లో సైతం బూటకపు హామీలతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు. మ�
పాలమూరు పార్లమెంట్ స్థానంలో సత్తా చాటాలని పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో గు�
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. వంద రోజుల్లోనే వారి పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గురువారం మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నామినేషన్ కార్య�
పాలమూరులో వలసలు, కరువు రక్కసిని పారద్రోలి.. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పదేండ్లు పాలించిన పాలనా దక్షుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల
కాంగ్రెస్ అంటేనే కరువు.. అధికారంలోకి రావడంతోనే కరువు తాండవిస్తున్నది.. అటువంటి కాంగ్రెస్కు ఓటు వేయవద్దని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల�