కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. వంద రోజుల్లోనే వారి పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గురువారం మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నామినేషన్ కార్య�
పాలమూరులో వలసలు, కరువు రక్కసిని పారద్రోలి.. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పదేండ్లు పాలించిన పాలనా దక్షుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల
కాంగ్రెస్ అంటేనే కరువు.. అధికారంలోకి రావడంతోనే కరువు తాండవిస్తున్నది.. అటువంటి కాంగ్రెస్కు ఓటు వేయవద్దని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల�
మహబూబ్నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 130 రోజులైనా, ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టింపేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో
పార్లమెంట్ ఎన్నికల్లో అ త్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకొని విధ్వంసానికి గురవుతున్న తెలంగాణ అభివృద్ధిని కాపాడుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపుని చ్చారు.
పాలమూరు గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని, ఎంపీ గా మన్నె శ్రీనివాస్రెడ్డిని మళ్లీ గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హన్వాడలో పార్లమెంట్ ఎన్నికల నే�
నడిగడ్డకు కూతవేటు దూరంలో కృష్ణా-తుంగభద్రా నదులు ప్రవహిస్తున్నా.. కాంగ్రెస్ పాలనలో నడిగడ్డ ప్రజలు తా గు, సాగునీటి కోసం గోస పడుతున్నా ప్రభు త్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నదని, వీరి కళ్లు తెరిపిం
భూగర్భ జలా లు అడుగంటి.. బోరుబావులు ఒట్టిపోవడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పం దించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు
వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతోనే పంట సా గు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కు టుంబాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.