రాష్ట్రంలోని పేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని, గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యారులు చనిపోతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మ�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిపాప మృతి ఘటన విషయంలో బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ వ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు శాతిభద్రతలు కరువయ్యాయి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంత మంది పోలీసులే భక్షకులుగా మారి ఇసుక, భూ సెటిల్మెంట్లలో చేతులు కలుపుతూ అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలు సై�
తెలంగాణ తరహాలో కర్ణాటక రాష్ట్రంలోనూ కులవృత్తులను పునరుద్ధరించాలని, అక్కడి వైన్స్ల్లో రిజరేష్వన్లు కల్పించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. కర్ణాటకలో కులవృత్తుల పునరుద్ధరణ కోసం సేడం నుంచి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మా ప్రాంతం కర్ణాటక మాదిరిగానే ఉండేదని, కేసీఆర్ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించుకొని కులవృత్తులతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మాజీ మంత�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆయన కుటుంబ సభ్యు�
‘సీఎం సొంత జిల్లాలో సామాన్యులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి మహబూబ్నగర్లో లేదు.. పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు’.. అని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతాలు ఇచ్చినట్లు నటించి.. సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివ�
మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ విధ్వంసమేనని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పధిలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో స్థానిక బీఆ�
కల్లు పైసలు ముట్టలేదని.. బీజేపీకి పోను అని ఎల్లమ్మ దేవాలయం వద్ద కు వచ్చి చెప్పమను.. గౌడ్ల కష్టంతో నీ బండ్లు నడుస్తున్నా యి.. నీ క్యాంప్ ఆఫీస్ నడుస్తుంది.. లెక్కలతో సహా బయట పెడతా అని స్థానిక ఎమ్మెల్యేపై మాజీ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తి కాదని ప్రాణాలకు తెగించి తెలం�
తమ పాలిట దేవుడు కేసీఆర్ అని దివ్యాంగులు కొనియాడారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్లో బీఆర్ఎస్ నేత నరేశ్-లక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి శ్రీనివా�
ఇతర దేశాలతో సమానంగా భారత దేశం మరింత అభివృద్ధ్ది చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవార�