సమాజంలో మెజారిటీ వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీసీ, ఎస్�
ఓ పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లను తినడంతో శుక్రవారం రాత్రి 60 మందికి వాంతులు, విరేచనాలతోపాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వ జనరల్ దవాఖానకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నరేశ్, మధుమోహన్
RS Praveen Kumar | బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు కడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్లతో తెలంగాణ రైతాంగానికి మరణ శాసనమే మిగులుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్�
కుల వృత్తులు సజీవంగా ఉండాలని.. అన్నివర్గాల ప్రజల వ్యాపార అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ హయాంలో శిల్పారామం నిర్మిస్తే ఇప్పుడు దాని నిర్వాహణ గాలికివదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ఎంత �
ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకుండా పనిచేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, పిలుపునిచ్చారు. బుధవా రం మహబూబ్నగర్ జి
ఉమ్మడి పాలమూరు జిల్లా వ రప్రసాయని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని చేపట్టకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన హెచ్చరికతో సర్కారు దిగొచ్�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి పునర్నిర్మాణంలో దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసిన ఘనత కేసిఆర్కు దక్కిందని.. కానీ అధికారం చేపట్టిన కాంగ్రెస్ హయాంలో ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది అంటూ మా�
ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించి అమ్ము కుందామన్న సర్కారు కొంటలేదని రైతు గుండె బరువెక్కి ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని తినాల్సిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి శ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సర్కారు కావాలని నిర్లక్ష్యం చేస్తుందని దీనిపై రైతులను ప్రజలను ఏకం చేసి భారీ ఉద్యమాన్ని చేపట్టాలని ఉమ్మడి జిల్లా బీఆర�
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పక్షం రోజులు కావస్తున్నా కొనుగోలును ఎందుకు వేగవంతం చేయడంలేదని, అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం సబబు కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యస్థ అస్తవ్యస్తంగా తయారైందని, సీఎం అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు చదువు దూరమవుతున్నారని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
ఇసుక లారీలపై, భూముల సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద కొంతమంది పోలీసులకు ఉండటం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం పాలకొండ బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన �
కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్ర