ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సర్కారు కావాలని నిర్లక్ష్యం చేస్తుందని దీనిపై రైతులను ప్రజలను ఏకం చేసి భారీ ఉద్యమాన్ని చేపట్టాలని ఉమ్మడి జిల్లా బీఆర�
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పక్షం రోజులు కావస్తున్నా కొనుగోలును ఎందుకు వేగవంతం చేయడంలేదని, అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం సబబు కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యస్థ అస్తవ్యస్తంగా తయారైందని, సీఎం అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు చదువు దూరమవుతున్నారని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
ఇసుక లారీలపై, భూముల సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద కొంతమంది పోలీసులకు ఉండటం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం పాలకొండ బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన �
కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్ర
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్త
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను వెంటనే మానుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయ�
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపనున్నతున్నదని, అందులో భాగంగానే జీవో 7 తీసుకొచ్చిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎ
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుకోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుకోలు కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులతో �
కుల వివక్ష నిర్మూలన కోసం ఎన్ని చట్టాలు వచ్చినా నేటికి చాలా గ్రామాల్లో కుల వివక్షత కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం మహనీయుల జాతర నిర్వహించారు. మ�
దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తికి మార్గదర్శిగా నిలిచారని సిద్ధిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. కేసీఆర్ హ యాంలో పోరాట యోధులకు సముచిత స్థ�
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని బోయపల్లి డివిజన్లో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యా
అధికారుల అనాలోచిత నిర్ణయం తో పాలమూరు పట్టణంలో రైల్వే లైన్ పనులు కోసం పేదలు ఇండ్లను కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మదీన మసీదు ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన కు
కేసీఆర్ హయాంలో గ్రామీణ, పట్టణ పేదలకు రూ.5 భోజనాన్ని వడ్డించామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా రూ.5 భోజన కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించగా..