ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకుండా పనిచేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, పిలుపునిచ్చారు. బుధవా రం మహబూబ్నగర్ జి
ఉమ్మడి పాలమూరు జిల్లా వ రప్రసాయని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని చేపట్టకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన హెచ్చరికతో సర్కారు దిగొచ్�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి పునర్నిర్మాణంలో దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసిన ఘనత కేసిఆర్కు దక్కిందని.. కానీ అధికారం చేపట్టిన కాంగ్రెస్ హయాంలో ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది అంటూ మా�
ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించి అమ్ము కుందామన్న సర్కారు కొంటలేదని రైతు గుండె బరువెక్కి ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని తినాల్సిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి శ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సర్కారు కావాలని నిర్లక్ష్యం చేస్తుందని దీనిపై రైతులను ప్రజలను ఏకం చేసి భారీ ఉద్యమాన్ని చేపట్టాలని ఉమ్మడి జిల్లా బీఆర�
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పక్షం రోజులు కావస్తున్నా కొనుగోలును ఎందుకు వేగవంతం చేయడంలేదని, అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం సబబు కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యస్థ అస్తవ్యస్తంగా తయారైందని, సీఎం అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు చదువు దూరమవుతున్నారని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
ఇసుక లారీలపై, భూముల సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద కొంతమంది పోలీసులకు ఉండటం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం పాలకొండ బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన �
కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్ర
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్త
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను వెంటనే మానుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయ�
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపనున్నతున్నదని, అందులో భాగంగానే జీవో 7 తీసుకొచ్చిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎ
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుకోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుకోలు కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులతో �
కుల వివక్ష నిర్మూలన కోసం ఎన్ని చట్టాలు వచ్చినా నేటికి చాలా గ్రామాల్లో కుల వివక్షత కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం మహనీయుల జాతర నిర్వహించారు. మ�