దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తికి మార్గదర్శిగా నిలిచారని సిద్ధిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. కేసీఆర్ హ యాంలో పోరాట యోధులకు సముచిత స్థ�
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని బోయపల్లి డివిజన్లో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యా
అధికారుల అనాలోచిత నిర్ణయం తో పాలమూరు పట్టణంలో రైల్వే లైన్ పనులు కోసం పేదలు ఇండ్లను కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మదీన మసీదు ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన కు
కేసీఆర్ హయాంలో గ్రామీణ, పట్టణ పేదలకు రూ.5 భోజనాన్ని వడ్డించామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా రూ.5 భోజన కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించగా..
‘బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వారి ఓట్లతోనే గెలిచారు. కానీ, వార్షిక బడ్జెట్లో అదే బీసీలను కాంగ్రెస్ పాలకులు విస్మరించారు. రూ.3 కోట్లకు పైగా తెచ్చిన తాజా బడ్జెట్లో కులవృత్తుల ప్రస్తావనే లేకుండా �
బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి .. ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని.. అందులో కేవలం రూ.5 వేల కోట్లు మాత్ర మే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీసీ�
పాలమూరు జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా సత్�
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, మూసీ పరీవాహక ప్రజలు వ్యతిరేకంగా కాదని.. సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లను కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
రాష్ట్రంలోని పేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని, గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యారులు చనిపోతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మ�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిపాప మృతి ఘటన విషయంలో బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ వ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు శాతిభద్రతలు కరువయ్యాయి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంత మంది పోలీసులే భక్షకులుగా మారి ఇసుక, భూ సెటిల్మెంట్లలో చేతులు కలుపుతూ అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలు సై�
తెలంగాణ తరహాలో కర్ణాటక రాష్ట్రంలోనూ కులవృత్తులను పునరుద్ధరించాలని, అక్కడి వైన్స్ల్లో రిజరేష్వన్లు కల్పించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. కర్ణాటకలో కులవృత్తుల పునరుద్ధరణ కోసం సేడం నుంచి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మా ప్రాంతం కర్ణాటక మాదిరిగానే ఉండేదని, కేసీఆర్ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించుకొని కులవృత్తులతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మాజీ మంత�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆయన కుటుంబ సభ్యు�