ఈయాల యూరియా కోసం రాష్ట్రం అల్లాడుతున్నదని, యూరియా ఫ్రీగా సప్లయి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కోసం క్యూలో న�
ఎరువుల కోసం వచ్చిన ఓ రైతు ఫిట్స్ వచ్చి కుప్పకూలిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. శనివారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు నవాబ్పేట �
అన్నాదమ్ముళ్లు.. అక్కాచెల్లెల్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ.. నేను నీకు రక్షా.. నువ్వు నాకు రక్ష అనే నానుడితో ఒకరికొకరు ప్రేమానురాగాలను పంచుకు నే పండుగ వేడుకలను శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యా�
ఢిల్లీలో ధర్నా చేస్తే బీసీలకు రిజర్వేషన్లు రావని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రిని కలవకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
తమిళనాడు తరహాలో తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను ఎత్తేసి బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, విద
హైదరాబాద్ నగరంలో మూసిన కల్లు దుకాణాలను 10 రోజుల్లోగా తెరవకుంటే లక్ష మందితో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని గౌడ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
రాష్ర్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఏమా త్రం అవగాహన లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రా మ్మోహన్రెడ్డి, అల వెంకటేశ్వర్ర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమలుకు సాధ్యంకానీ హామీలను ప్రకటించి అధికారం చేపట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం అమెరికాలోని డాలస్లో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసై�
హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయి న విషయం తెలిసిందే. అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇ చ్చిన మాట మేరకు..
ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్న టీజేఎఫ్ రజతోత్సవాల వాల్ పోస్టర్ను మంగళవారం గన్పార్క్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.
రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటలను కొనడానికి చేతగాక రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కారు.. ప్రపంచ సుందరీమణులు పిల్లలమర్రి సందర్శనకు ఎక్కడా లేని హంగామా చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�
తెలంగాణలో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉద్యోగులపై సీఎం వైఖరికి వ్యతిరేకంగ�
తెలంగా ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని.. అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని.. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజత�