బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో హన్వాడ మండల బీఆర్ఎస్ ప�
ప్రజలను మోసం చేసిన ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు నల్లమల ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, వర్షాలు వచ్చినా.. పిడుగులు పడినా.. అచ్చంపేట జనగర్జన సభ(కేటీఆర్ సభ) ఆగదని మాజీ మంత్రి �
ప్రముఖ కవి, రచయిత కొంపెల్లి వెంకట్గౌడ్ గుండెపోటుతో మృతిచెందారు. సూర్యాపేట్ జిల్లా మునగాలకు చెందిన ఆయన కొన్నేళ్లుగా నగరంలోని విద్యానగర్లో ఒంటరిగా నివసిస్తున్నాడు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే.. మరో పోరాటం తప్పదుఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాన
బతుకుదెరువు కోసం వెళ్లిన పాలమూరు యువకుడిని ఆ మెరికా పోలీసులు అన్యాయంగా కాల్పులు జరి పి హతమార్చడం భాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం
ఈయాల యూరియా కోసం రాష్ట్రం అల్లాడుతున్నదని, యూరియా ఫ్రీగా సప్లయి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కోసం క్యూలో న�
ఎరువుల కోసం వచ్చిన ఓ రైతు ఫిట్స్ వచ్చి కుప్పకూలిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. శనివారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు నవాబ్పేట �
అన్నాదమ్ముళ్లు.. అక్కాచెల్లెల్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ.. నేను నీకు రక్షా.. నువ్వు నాకు రక్ష అనే నానుడితో ఒకరికొకరు ప్రేమానురాగాలను పంచుకు నే పండుగ వేడుకలను శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యా�
ఢిల్లీలో ధర్నా చేస్తే బీసీలకు రిజర్వేషన్లు రావని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రిని కలవకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
తమిళనాడు తరహాలో తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను ఎత్తేసి బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, విద
హైదరాబాద్ నగరంలో మూసిన కల్లు దుకాణాలను 10 రోజుల్లోగా తెరవకుంటే లక్ష మందితో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని గౌడ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.