రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో లేని విధంగా సీసీఐ కొత్తకొత్త నిబంధనలు పెట్టి రైతుల పండ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం పర�
రెండేళ్ల కాం గ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల నిధులు కేటాయిస్తూ, ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు డబ్బులు లేవని చెప్పడం విడ్
హైదరాబాద్లో గల బాలానగర్లోని ఎంటీఏఆర్ కంపెనీ కా ర్మిక విభాగానికి జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీ నివాస్గౌడ్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ ఎంపీ రఘనంద�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార�
డిస్ట్రిక్ క్లబ్ ఎన్నికల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కనిపిస్తోంది. జిల్లా క్లబ్ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవం చేసిన.. కార్యదర్శి విషయంలో బీసీకి ఇవ్వడానికి ససేమిరా అ
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో హన్వాడ మండల బీఆర్ఎస్ ప�
ప్రజలను మోసం చేసిన ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు నల్లమల ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, వర్షాలు వచ్చినా.. పిడుగులు పడినా.. అచ్చంపేట జనగర్జన సభ(కేటీఆర్ సభ) ఆగదని మాజీ మంత్రి �
ప్రముఖ కవి, రచయిత కొంపెల్లి వెంకట్గౌడ్ గుండెపోటుతో మృతిచెందారు. సూర్యాపేట్ జిల్లా మునగాలకు చెందిన ఆయన కొన్నేళ్లుగా నగరంలోని విద్యానగర్లో ఒంటరిగా నివసిస్తున్నాడు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే.. మరో పోరాటం తప్పదుఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాన
బతుకుదెరువు కోసం వెళ్లిన పాలమూరు యువకుడిని ఆ మెరికా పోలీసులు అన్యాయంగా కాల్పులు జరి పి హతమార్చడం భాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం
ఈయాల యూరియా కోసం రాష్ట్రం అల్లాడుతున్నదని, యూరియా ఫ్రీగా సప్లయి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కోసం క్యూలో న�