బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచీ డ్రామాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏండ్లు అవుతున్నా బీసీలకు తగిన న్యాయం జరుగలేదని ఆ�
కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటివాటాలపై రేవంత్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం క
బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తూ జనగణనలో బీసీ కులగణన చేసేవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేప్రసక్తే లేదని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గన్పార్కులోని తెలంగాణ �
దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో బీసీ కులగణన చేపడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మండలి విపక్ష నేత ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, వీ హనుమంతరావు తెలిపారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద ని�
ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల వెన్నముకను కాంగ్రెస్ ప్రభుత్వం విరగొట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. సోమవారం నుంచి చేపట్టనున్న ఆటోల నిరవధిక బంద్ పోస్టర్ను ఆద�
వైద్యురాలిగా ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన ప్రియాంక మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అ యిజ మండలం ఎక్లాస్పూర్ గ్రా మంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె గ్
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేదరికానికి కేరాఫ్ అడ్రస్గా ఉండేదని, బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో అ న్నిరంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తు చేశారు. బుధవారం పాలమూరులోని బీఆర్ఎస్ �
అర్హులందరూ తమ వివరాలను సర్లో సక్రమంగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ ఆయన నివాసంలో బూత్స్థాయి అధికారికి తన ఎన్యూమరేషన్ పత్రం అందజేశా�
వలసల జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చానని.. రాజకీయాలు చేయడానికి రాలేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్�
రైల్వే అండర్పాస్ బ్రిడ్జి లేకపోవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని న్యూమోతీనగర్, సద్దులగుండు ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఇదే వ�
బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీటీయూసీ నాయకులు దేవానంద్, పరమేశ్వర్, రామన్న, హరిబాబు, లక్ష్మణ్, ఎయిర్టెల్ రాజుతోపాటు పెద్ద సంఖ్యలో కార్మిక నాయకులు బీఆర్టీ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని, వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కావున పోలీసులు, ఆర్టీసీ అధికా
నిరంతరం మహబూబ్నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చివరి రక్తబొట్టు వరకు మహబూబ్నగర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు
జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్ల య్య కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మల్లయ్య భార్య అన