రాష్ట్రంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రే ఈ మరణాలకు బాధ్యులు.. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహిం�
బండెనక బండికట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభకు తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణ�
ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి లక్షమంది జనసమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, పార్టీ శ్రేణులు సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్
వైద్యవిద్య విజయవంతంగా పూర్తిచేసి పట్టాలు అందుకున్న యువవైద్యులు ఉత్తమ సేవలు అందించి రోగుల గుం డెల్లో గూడుకట్టుకోవాలని, పదికాలాల పాటు గుర్తుండేలా సేవలు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలు�
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కూలగొట్టే సర్కారని.. సన్న, చిన్నకారు రైతుల భూములను బలవంతంగా, పోలీసుల సహకారంతో లాక్కోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డా
పదేండ్లలో ముస్లింల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎక్బాల్ మినార్ వద్ద
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలలపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి, వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్యాకేజీ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రాష్ట్ర నీటిపా�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు కలత చెందారు. ఓ రిటైర్డు పోలీస్ అధికారి పడుతున్న బాధను ట్విటర్�
ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కారు అన్ని అంశాల్లోనూ ఫెయిలైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా.. వైఫల్యాలే ఎకువ ఉన్నాయని దుయ్యబట్టారు. 100 రోజుల్లో అమలు చే�
గ్రీన్ చానల్ పెట్టి రాష్ట్రంలో విద్యార్థుల మెస్ బిల్లులు రూపాయి పెండింగ్ లేకుండా ఇచ్చామని సీఎం రేవంత్రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, కానీ.. నాలుగు నెలల నుంచి మెస్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయ�
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో తమను ప్రతివాదులుగా చేరుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మా�