రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు.
పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జన్వాడలోని కేటీఆర్ బంధువుల ఇంట్లో డ్రగ్స్ దావత్ అంటూ సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ విషయంపై కాంగ్
కేసీఆర్ పాలనలో దుకి దున్నినప్పటి నుంచి పంట కొనుగోళ్ల దాకా రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటే, రాజకీయ విషక్రీడలో, తిట్ల పురాణాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ పాలనలో రైతులు దికులేని పక్షులై దీనంగా చూస�
రైతులను నిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ఈనెల 29న వనపర్తిలో రైతులతో సమరభేరీ మోగిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసు లు లాఠీచార్జి చేయడం అమానుషమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. గ్రూప్-1 అభ్యర్థులు ఏమైనా టెర్రరిస్టులా? బందిపో ట్లా? అని శుక్రవారం ఎక్స్ వ�
ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్, డీ లచ్చిరాజు మధ్య ఉన్న సివిల్ వివాదంలో మాజీ మంత్రి హరీశ్రావుకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా, దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న వైఖరి మరింత బాధాకరమన
కాశ్మీర్లో బీజేపీని, హర్యానాలో కాంగ్రెస్ను విశ్వసించలేదని, రెండు జాతీయ పార్టీలపై ప్రజల్లో విముఖత ఉన్నదనేది స్పష్టమైందని మాజీ మంత్రి టీ హరీశ్రావు అన్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బడుగు, బలహీనవర్గాలకు మద్దతు తెలిపి వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్�
నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తండ్రి సలమడ పురుషోత్తంరెడ్డి(82) కన్నుమూశారు. వృద్ధాప్యంతోపాటు అనారోగ్య కారణాలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గూండా రాజకీయాలు చేస్తున్నదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీశ్రావును అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్త�
అడుగడుగునా నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ నేతలపై సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి ఘటన, మాజీ మంత్రి హరీశ్రావు అక్రమ అరెస్టు నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపే�
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మరో ఎమ్మెల్యే గాంధీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో గురువారం గులాబీ పార్టీకి చెందిన మా�
ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తున్నది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం బుధవారం పరిగిలో జరిగింది. దీనికి మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై హరీశ్వర్రెడ్డి చిత్రపట�