రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. పాప పరిహారం కోసం తాను ఒట్టు పెట్టిన దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత
రైతులందరికీ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని దేవుళ్లందరి మీద ఒట్టు వేసి మరీ చెప్పారు. తెలంగాణలో ఒట్టంటే నమ్మకం. ‘రశీదు తప్పితే మసీదే గతి’ అని
డెంగ్యూ, మలేరియా, చికున్గున్యావంటి విషజ్వరాలతో రా ష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత పదేండ్లలో వ్యక్తిగతంగా, మంత్రిగా వేల మంది కి అనేక సందర్భాల్లో తనకు తోచిన సాయం, సహకారం అందించారు. ఈ నేపథ్యంలో కొందరు రాఖీ పండుగను పురస్కరించుకొని సోమవా రం బం�
ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రుణమాఫీ కాలేదని నిరసన తెలిపిన �
బడుగువీరులకు గొడుగు పట్టింది కేసీఆరేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చి�
‘కేసీఆర్, హరీశ్రావుతో నీకు పోలికా? ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడు’ అంటూ రేవంత్రెడ్డిపై మాజీ ఎంపీ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. హరీశ్రావుపై రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పా�
సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ పదేండ్ల కృషికి నిదర్శనం. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు అందించాలని ఎంతో చిత్తశుద్ధితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కడితే తామే కట్టినట్టు కాంగ్రెస్ వాళ్లు కటింగ్లు ఇ�
ఆదివాసీ గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గిరిజన బిడ్డల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చారని తెలిపారు. ‘ప్రపంచ ఆదివాసీ ది
గ్రేటర్ హైదరాబాద్లో ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ సరిగా లేదు. రోజూవారీగా చెత్తను సేకరించటం లేదు. మా ఇంటికి సైతం చెత్తబండి రావటం లేదు. దాంతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్థానికతను నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గుడ్డెద్దు చేలోపడ్డట్టు, గాలిలో దీపం పెట్టినట్టు సాగుతు�
భూ తగాదాలు రైతుల బలి కోరుతున్నాయి. గోడు వినే నాథుడు లేక.. కష్టాలు తీర్చే నాయకుడు కనిపించక దిక్కుతోచనిస్థితిలో క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులను రోడ్డునపడేస్తున్నారు. నెల
Jayashanker Sir | మహోన్నత స్వాప్నికుడు జయశంకర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సార్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘జయశంకర్ సార్ మార్గంలో, కేసీఆర్ సారథ్యంలో తెలం�
కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ప్రభుత్వం ఎట్టకేలకు అన్నపూర్ణ జలాశయానికి విడుదల చేసింది. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు లేఖతో రాష్ట్ర సర్కారు స్పందించింది.