మా తండాలో మా రాజ్యం ఆకాంక్షను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నెరవేర్చారని, బీఆర్ఎస్ పాలనలోనే తండాలను జీపీలుగా మార్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి మండలం దుబ్బతండా, మేకల తండాలను
త్వరలో జరి గే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని, అత్యధిక స్థానాల్లో విజయం సా ధించేలా కృషి చేయాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం జనగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఇల్లంద శివారు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస�
రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందెంత.. రేవంత్ రెడ్డి సరారు చేసిందెంత అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వానకాలానికి ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా �
గత డిసెంబర్ 9న చేయాల్సిన రూ.2 లక్షల రుణమాఫీని ఏడు నెలలు ఆలస్యం చేసి.. రూ.31 వేల కోట్ల మాఫీ అని గొప్పలు చెప్పి.. తీరా రూ.6 వేల కోట్లు విదిల్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయా
తాను బీఆర్ఎస్ను వీడుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్ల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు.
మాలోత్ సురేశ్బాబు కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భోజ్యతండా పరిధి ఈదులకుంట తండాకు చెందిన గిరిజన యువకుడు మాలోత్ సురేశ్�
వర్ధన్నపేటలో నకిలీ వరి విత్తనాలు కలకలం సృష్టించాయి. నకిలీని అరికట్టేందుకు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మార్కెట్లో వాటి క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.
‘నేను పార్టీ మారుతానని కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా’నని మాజీ మంత్రి ఎర్రబె�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో జాతీయ పతాకంతో పాటు గులాబీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఆవి�
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో యువకుడు, విద్యావంతుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.
పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చా�
హనుమకొండ, మే సన్న వడ్లకు బోనస్ అంటూ బోగస్ మాటలను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రజలు నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ �
పట్టభద్రుల పక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే సత్తా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి ఉన్నదని, ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల�