బీఆర్ఎస్ నాయకులకు బాసటగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిలిచారు. అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా పో
భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని, కార్యకర్తలు అధైర్య పడొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పర్వతగిరిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణ మాఫీ వివరాలను అడిగి తెలుసుకున్�
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్షనిజానికి, రౌడీ రాజకీయాలకు తెరలేపుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని కొండాపూర్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రె
రుణమాఫీ కాని రైతులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం జనగామ కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రుణమాఫీ కాని రైతులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్నారు. ఆందోళన చ
రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పూర్తిస్థాయి రుణ మాఫీ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమించి సర్కారు మెడలు వంచుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించా�
ఖమ్మం వరదల విషయంలో ప్రభుత్వం తీరు రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న చందంగా ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర�
ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కా
మూడు విడతల్లో రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు తలపెట్టిన ధర్నా క�
‘మాయమాటలతో గెలిచిన రేవంత్రెడ్డి రుణమాఫీ విషయంలో అంకెల గారడీ చేసి మాఫీ పూర్తయిందని సంబురాలు చేసుకుంటుండ్రు. తీరా సగం మందికి కూడా రుణమాఫీ కాక రైతులు గోస పడుతుండ్రు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండ్రు. వ్యవ�
అర్హులైన రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని తాజా మాజీ ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ�
అన్నదాతలు ఆగ్రహించారు. ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కిన నిరసన తెలిపారు. సహకార బ్యాంకులు, సొస�
మా తండాలో మా రాజ్యం ఆకాంక్షను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నెరవేర్చారని, బీఆర్ఎస్ పాలనలోనే తండాలను జీపీలుగా మార్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి మండలం దుబ్బతండా, మేకల తండాలను
త్వరలో జరి గే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని, అత్యధిక స్థానాల్లో విజయం సా ధించేలా కృషి చేయాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం జనగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఇల్లంద శివారు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస�