పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వర్ధన్నపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీ కుమారస్వామి ఆ�
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ గెలుస్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక స�
‘నా రాజకీయ జీవితంలో కడియం శ్రీహరి వంటి పెద్ద మోసకారిని చూడలేదు, నాలుగు సార్లు ఓడిపోయిన శ్రీహరి, ఒక్కసారి ఓడిన నన్ను విమర్శించేందుకు సిగ్గుండాలి. పార్టీ పేరు మీద, కార్యకర్తల కష్టం వల్ల గెలిచిన నువ్వు దమ్మ�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు �
ఐనవోలు మండలానికి చెందిన తాజా, మాజీ సర్పంచ్లు సొంతగూటికి చేరారు. సోమవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి స
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండలోని ఆయన
‘ఎండిపోయిన చేన్లను చూస్తుంటె బాధేస్తున్నది. మీ కన్నీళ్లు తుడిచి గుండె ధైర్యం నింపేందుకే వచ్చిన. అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగ ఉంటెనే నేను గుండె నిబ్బరంతో ఉంటా. అందరికీ నేనున్నా. అందరం కలిసి పోరాటం చేద్దాం�
ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో బీఆర్ఎస్
‘కాంగ్రెస్, బీజేపీలు కావాలనే నాపై విష ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మొద్దు. నేను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. అధినేత కేసీ
ఎన్నికల షెడ్యూల్కు ఒక రోజు ముందు బీఆర్ఎస్ను మానసికంగా దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్టు చేయడం అంటే దేశంలోని మహిళ�
అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్