మాజీ మంత్రి నెమరుగొమ్ముల యతిరాజారావు తనయుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు(74) అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. గురువారం ఆయన స్వగ్రామం పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామం�
బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చుట్టూ హైడ్రామా నడిచింది. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్తనం చెలాయించడం.
‘రిజర్వాయర్లలో నీళ్లున్నా కాల్వలకు విడుదల చేయని అసమర్థ ప్రభుత్వం ఇది.. అవగాహన లేని మంత్రులు, అధికారులతో సమన్వయ చేసుకోవడం లేదు.. దీని వల్ల యాసంగిలో నీళ్లందక పొలాలు ఎండిపోతున్నయ్.. రైతులు గోస పడుతున్నా కాం
ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ కదం తొక్కింది. ఈమేరకు ఫీజును రద్దు చేసి ఉచితంగా చేయాలనే డిమాండ్తో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం�
‘బీఆర్ఎస్ శ్రేణులంతా ఓపిక పట్టండి.. ఆరు నెలల్లోనే సీఎం సీటు కోసం కాంగ్రెసోళ్లు లొల్లి పెట్టుకుంటరు.. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కస్సు బుస్సుమంటున్నారు.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక.. సొంత కుంపట్లత
కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతార�
‘ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే..మనమంతా ఒక కుటుంబంలాగా పని చేద్దాం.. భవిష్యత్ మనదే..’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. పాలకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గొడవలు సృ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డె�
గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి, హామీ ఇచ్చిన గ్యారెంటీలు వాయిదా వేస్తారా? కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది అన్ని వర్గాల సంక్షేమం కోసమే. సాగునీరు, తాగునీరు, కరెంటు కోసం అప్పులు చేశారు. తీర్చే సత్తా �