బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో భువనగిరి పట్�
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించండి. 10-12 ఎంపీ సీట్లు గెలిస్తే భూమి.. ఆకాశం ఒక్కటి చేసి పోరాటం చేద్దాం. నేను హామీ ఇస్తున్నా. మీరిచ్చే బలమే కేసీఆర్ బలం. ప్రభుత్వం మెడలు వంచాలం�
రాజకీయంగా ఎదగడానికి, తెలంగాణ సాధించడానికి పోరాట పటిమ అందించింది, పెంచింది మెతుకు సీమ అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అందోల్ న
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మల్కాజిగిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగురవేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గతంలో ప్రతి గ్రామానికి ప్రధాన నీటి వనరుగా చెరువులే ఉండేవి. వీటిలోని నీటి ద్వారానే పంటలు సాగు మొదలు ఇంటి అవసరాలు, పశు పక్షాదులకు నీరే లభించేది. పల్లెల్లోని ప్రతి కు టుంబం చెరువు నీటిని వినియోగించుకునేవార�
మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సంగమేశ్వరాలయంలో ఎన్నికల ప్�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభు త్వం ఏర్పడి 90 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై జెడ్పీటీసీ �
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ �
వర్షాకాలంలో పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలం పట్టణానికి ముప్పు పొంచి ఉన్నదని, దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.
కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ర్టానికి ఉన్న హక్కులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్న భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని జడ్పీ చైర్మ
కృష్ణా నది పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో మంగళవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ
నల్గొండలో నేడు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు, రైతులు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది తరలివ
కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ మంగళవారం నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్�