కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలో�
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, కృష్ణానది హక్కులను కాపాడుకుందామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
కృష్ణా నదిపై హక్కులను కాపాడేందుకు పోరాటం చేయాల్సిందేనని, కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధిని మెరుగుపర్చేందుకు నాటి ముఖ్యమంత్రి కే
తిరుపతి గతంలో ఉపాధి లేక గల్ఫ్బాట పట్టాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేక స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆయనకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. తిరుపతికి చిన్నప్పటి నుంచి ఎవుసం అంటే చాలా ఇష్టముండేది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని.. అలాగే లోపాలను సరి చేసుకుందామని.. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యం కోల్పోవద్దని.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,
‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన సాగింది. కానీ కొన్ని శక్తుల దుష్ప్రచారంతో ఓడిపోయాం. పార్టీ కార్యకర్తలు బాధపడొద్దు.